మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

వైసీపీ మేనిఫెస్టో విడుదల

 వైసీపీ మేనిఫెస్టో విడుదల

వైసీపీ మేనిఫెస్టో విడుదల

YSRCP Manifesto 2024 : మేనిఫెస్టో(Manifesto) అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు వైసీపీ అధినేత జగన్(YS Jagan). 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించామని గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.... మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానంగా చూసి అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపును ఇచ్చామని చెప్పారు. నవరత్నాల పాలనకు మేనిఫెస్టో అద్దంపట్టిందన్నారు. నవరత్నాల కింద 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను డీబీటీల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇది ఒక చరిత్ర అని జగన్ చెప్పుకొచ్చారు.

2019లో(YSRCP Manifesto 2019) ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా...గడిచిన 58 నెలల కాలంలో అమలు చేశామని చెప్పారు. చేయగలిగివే చెప్పి చేసి చూపించామన్నారు. అవి అమలు చేసే ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామని ఉద్ఘింటించారు. సమస్యలకు పరిష్కారం చూపుతూ 58 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన జరిగిందని చెప్పారు. కొవిడ్ లాంటి సమస్యలు వచ్చినా... సాకులు చూపలేదన్నారు.


YSRCP Manifesto -వైసీపీ మేనిఫెస్టో -2024 వివరాలు:

2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను(YSRCP Manifesto 2024) విడుదల చేసింది.

విద్య, వైద్యం,వ్యవసాయానికి ప్రాధ్యానత ఇస్తూ మేనిఫెస్టో రూపకల్పన

- మహిళలు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద గతంలో రూ. 75 వేలుగా ఉండేది. ఈసారి కూడా ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తామని జగన్ తెలిపారు.

వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మరో నాలుగు ధపాల కింద డబ్బులు ఇస్తాం.

- వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద మూడు దఫాలు ఇచ్చాం. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ స్కీమ్ ను కంటిన్యూ చేస్తాం.

జగనన్న అమ్మఒడి కింద రూ. 15 వేలు ఉండేది. ఈసారి రూ. 17 వేలకు పెంచుతామని ప్రకటన

సున్నా వడ్డీ కింద రుణాల మాఫీ స్కీమ్ కొనసాగుతుంది.

-వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ ముబారక్ స్కీమ్ ను కొనసాగిస్తామని జగన్ తెలిపారు.

వైఎస్సార్‌ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్‌ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంచుతామని జగన్ ప్రకటించారు.

 పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ స్కీమ్ కొనసాగింపు ఉంటుంది.

లారీడ్రైవర్లకు కూడా వాహనమిత్ర - రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.

వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు ఉంటుంది.

వైఎస్ఆర్ రైతు భరోసా రూ. 16వేలకు పెంపు.

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని జగన్ ప్రకటన.

రాష్ట్రంలో తలపెట్టిన 12 కొత్త మెడికల్ కాలేజీలను వేగంగా పూర్తి చేస్తాం.

కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం.

దళితుల జనాభా 500కి పైగా ఉంటే ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటన.

దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధులు.

అప్కో బకాయిలను ఈ దఫా కూడా కొనసాగిస్తాం.

కాపు సంక్షేమం కోసం వైసీపీ పాలనలో రూ. 34వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో మరింత సంక్షేమం చేస్తాం.

ఔట్ సోర్సింగ్ కింద రూ. 25వేల వరకు జీతం పొందే ఉద్యోగులకు విద్య, వైద్యానికి సంబంధించిన నవరత్నాల స్కీమ్ లను వర్తింపజేస్తారు.

వైఎస్ఆర్ బీమా స్కీమ్ కింద ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్స్ ను సప్లయ్ చేసే వారికి వర్తింపజేస్తారు.

బోగాపురం పోర్టు పనులను మరింత వేగంగా పూర్తి చేస్తామని జగన్ ప్రకటన.

వచ్చే ఐదేళ్లలో సురక్షితమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం.

వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే… విశాఖపట్నం నుంచి పాలన ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని జగన్ కీలక ప్రకటన చేశారు.

వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.

Share:

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?

చిలకలూరిపేట - అంతా పసుపు మాయం - తిరునాళ్లను తలపించిన ప్రత్తిపాటి నామినేషన్ రోడ్ షో - ప్రత్తిపాటి ఆస్తుల విలువ ఎంత అంటే ?


చిలకలూరిపేట :- ప్రత్తిపాటి నామినేషన్ కార్యక్రమం అత్యంత కోలాహాలంగా భారీ రోడ్ షో తో జన సమీకరణతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపుమయం అయిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ జన సమీకరణతో కార్యకర్తలు తిరునాళ్ళని తెలిపించే విధంగా ప్రత్తిపాటి పేరుని హోరెత్తించారు.

నిన్న జరిగిన భారీ రోడ్ షో ద్వారా అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం వలన చిలకలూరిపేటలో ప్రత్తిపాటి విజయం చాలా సులువుగా అవుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పిటిసి,  గ్రామంలోని ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు భారీ ఎత్తున పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇదే ఉత్సాహం రెట్టింపు ఉత్సాహమై పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాటి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రోడ్ష అనంతరం ప్రత్తిపాటి తమనమినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

ప్రత్తిపాటి నామినేషన్ అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల వివరాలు

అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP) 

భార్య: వెంకాయమ్మ

విద్యార్హతలు: బికాం

చరాస్తి విలువ: రూ.32.33కోట్లు

భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు

కేసులు : 13

అప్పులు: రూ.22.72కోట్లు

చేతిలో ఉన్న డబ్బులు: రూ. 1,55,011

బంగారం: 409.8గ్రాములు,

 భార్య కు 323.5గ్రాముల బంగారం.


మరిన్ని వార్తలు కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించిన ప్రత్తిపాటి

పట్టణంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పర్వం మొదలైంది, నేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేయగా రేపు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భారీ ర్యాలీతో నామినేషన్ వేనున్నారు. అందులో భాగంగా నేడు ప్రత్తిపాటి స్వగృహంలో సుదర్శన లక్ష్మీనరసింహ హోమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో మంచి-చెడుల మధ్య యుద్ధంలో కూటమిదే విజయమన్నారు మాజీమంత్రి, కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో విజయం సాధించాలని సంకల్పిస్తూ పట్టణంలోని తన నివాసంలో సోమవారం సుదర్శన నరసింహస్వామి హోమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ క్రతువులో ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి వెంకటకుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హోమాలు, వైదిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపించారు. నారసింహ, సుదర్శన యంత్రాలతో హోమం నిర్వహించారు. హోమ ద్రవ్యాలను యజ్ఞ గుండాల్లో సమర్పించి పూర్ణాహుతి జరిపించారు. చిలకలూరిపేటతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మేలు జరగాలని ప్రార్థించారు. పలువురు కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి చెడు గెలిచిన సందర్భాలు చరిత్రలోనే కాదు పురాణేతిహాసాల్లో ఎక్కడ వెదికినా కనిపించవన్నారు. కూటమి తరపున ప్రజాబలానికి దైవ సంకల్పం కూడా తోడు కావాలనే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ప్రత్తిపాటి.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో - పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు వీరే

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో

బొప్పూడి గ్రామంలోని శ్రీ పూసల సుబ్బయ్య గుంటూరు వెంకటప్పయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని పరీక్షకు హాజరైన 58 మంది విద్యార్థులలో 51 మంది ఉత్తీర్ణులై 88% సాధించారు దీనిలో షేక్ అప్పాపురం షబ్బీర్ 571 షేక్ ఆసిఫ్ 554 కొమ్మూరి వాసవి 553 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల కమిటీ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ హైస్కూల్లో చదివిన కార్తీక్ రెడ్డి 585 మార్కులతో మండలం టాపర్గా నిలిచాడు.

పట్టణంలోని పాఠశాలలో


ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో  విజయభేరి మ్రోగించిన వికాస్ విద్యార్థులు ఏ శరణ్య, బాల సాయిరాం, అష్రఫ్.


ఈరోజు వెలువడిన 2023 -24 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ విద్యార్థులు ఏ శరణ్య 600 కి 591 మార్కులు , బాల సాయిరాం 589,

Sk. Md. అశ్రాప్ 587

 స్కూల్ టాపర్లగా నిలిచారు.


 *ఈ పరీక్షకు మొత్తం 87 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది  విద్యార్థులు పాసై 100% ఉత్తీర్ణత శాతం* సాధించి వికాస్ విజయ పతాకాన్ని ఎగురవేశారు. 


వీరిలో 590 కి పైగా మార్కులు సాధించిన వారు.....1

585 కి పైన...3 

580 కి పైన....7

 575 కి పైన.....14 

570 కి పైన...... 20 

550 కి పైన.......36 

500 కి పైన....... 61.


VIIT THE SCHOOL సుబ్బయ్య తోట, VIKAS SCHOOL

 పెదనందిపాడు రోడ్డు  క్యాంపస్లలో  విద్యార్థులు అద్భుతంగా ప్రతిభ కనబరిచారని విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలియజేశారు.


 నిరంతర కృషి పట్టుదల ఉంటే ఇలాంటి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తూ  ఇంతటి చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, కష్టపడి పనిచేసినఉపాధ్యాయులను అదేవిధంగా *ప్రిన్సిపాల్స్ కల్పనా , ప్రమీల ను డైరెక్టర్లు దండా పవన్ కుమార్ , దండా రోజశ్రీ  అభినందించారు* మరియు విద్యార్థులకు మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో మోడరన్ విద్యాసంస్థల విద్యార్ధులు మరొక సారి వారి విజయ పరంపరని కొనసాగించారు. అత్యధికంగా నాయుడు వర్షిత 583 మార్కులు,షేక్ తస్నీమ్ 580 మార్కులు సాధించారు

మొత్తం పరీక్షకు హాజరైన 89 మంది విద్యార్ధులకు 27 మంది విద్యార్ధులకు 550కి పైగా, 50 మందికి పైగా 500 మార్కులను సాధించారు. 100శాతం ఉత్తీర్ణతతో 84 మంది ప్రధమ శ్రేణిలో 5గురు ద్వితీయశ్రేణి లో ఉత్తీర్ణత సాధించారు. 

గణితంలో నూటికి నూరు మార్కులు 10మంది, 90కి పైగా 50మంది. సైన్స్,సోషల్ లో 41మంది మార్కులు సాధించారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్ధులను,ఉపాధ్యాయులను మోడరన్ విద్యాసంస్థల అధినేత చేబ్రోలు మహేష్ అభినందించారు.            

 కార్యక్రమంలో మోడరన్ విద్యాసంస్థల ఛైర్మన్  చేబ్రోలు మహేష్ ,గ్రీన్ వ్యాలీ కుమార్, ప్రిన్సిపాల్స్ సురేష్, ఫణికుమార్, హేమ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయిలు,విద్యార్ధినీ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొని అందరినీ అభినందించారు.

కింది లింక్ ని ఫాలో అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ రోడ్ షో - నామినేషన్ దాఖలు చేసిన కావటి - అనంతరం ప్రత్తిపాటి పై ధ్వజమెత్తిన మనోహర్ నాయుడు

10,000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన కావటి

చిలకలూరిపేట :- నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నామినేషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా నేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటీ మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు 10,000 మందితో కలిసి అంగరంగ వైభవంగా సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కావటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఈరోజున స్వచ్ఛందంగా  నామినేషన్ కార్యక్రమానికి పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలంతా మరలా జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతిజ్ఞ చేసుకున్నారన్నారు. ప్రజలు కనివిని ఎరుగని రీతిలో జగనన్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు ఇంటి వద్దకే పంపిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు.  ఎన్నికల ప్రచారంలో మేము పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు జగనన్న ఈ ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారని జగనన్న మేము ఓట్ల రూపంలో రుణం తీర్చుకోని జగనన్ననే మరల ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం మేము జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేపించుకున్నామన్నారు. అదేవిధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు కూడా లబ్ధి పొందామని స్వచ్ఛందంగా ప్రతిపక్ష పార్టీలు వారు కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కావటి అనే నేను అత్యధిక మెజార్టీతో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురు వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా మూడు పర్యాలు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ప్రత్తిపాటి పుల్లారావు పనిచేశారని ఈ మూడు పర్యాలో పేట అభివృద్ధికి నోచుకోక పోగా ఎన్నో అవస్థలు ప్రజలు పడ్డారని కావటి తెలియజేశారు. ఈరోజున నామినేషన్ కార్యక్రమానికి వచ్చే మా నాయకులను కొంతమంది టీడీపీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వదిలేది లేదని తెలిపారు. పుల్లారావు అనే వాడు 2019లో ఓడిపోతే నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నారన్నారు. పేటలో పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ చేసిన అరాచకాలు పేట ప్రజలు ఇంకా మర్చిపోలేదని కావటి గుర్తు చేశారు. చివరికి ఆర్యవైశ్యులు దీపావళి మందులు అమ్ముకుంటే వాళ్ల దగ్గరికి కూడా పుల్లారావు అతని భార్య వెంకాయమ్మ అధికారులు పంపించి షాపులు మూపించి వాళ్ళని నానారకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు. పుల్లారావు గతంలో వైసిపి తీర్థం పుచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తే అవి జగనన్న దగ్గర పారకపోయేసరికే మరలా చంద్రబాబు దగ్గరికి వెళ్లి కాళ్ళ వేల పడి టిడిపి టికెట్ తీసుకున్నారని తెలిపారు. పుల్లారావు మాట్లాడుతూ నేను స్థానికుడిని కాదు అని తెలియజేస్తున్నారు. కానీ పుల్లారావు ఎక్కడ నుంచి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి సొసైటీ చైర్మన్గా ఓడిపోతే చిలకలూరిపేట వచ్చి ఎన్టీఆర్ హయాంలో టీడీపీ టికెట్ తెచ్చుకొని రాజకీయ రంగం ప్రవేశం చేసిన నీచమైన రాజకీయ జీవిత చరిత్ర పుల్లారావుదని కావటి తెలిపారు. పుల్లారావు ఈరోజున ఎన్ని బూటకపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కనీసం పుల్లారావు కి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి రేపు జరిగే ఎన్నికల్లో ఉంటుందని కావటి తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేట మద్యం మత్తులో కారుని ఢీకొన్న ఆటో

చిలకలూరిపేట మద్యం మత్తులో కారుని ఢీకొన్న ఆటో


చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డి పాలెం వద్ద మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ కారును ఢీకొన్న ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పర్చూరు నుంచి నరసరావుపేట వెళ్తున్న ట్రావెల్స్ కారున, నరసరావుపేట నుండి చీరాల వెళుతున్న ఆటో పోల్రెడ్డిపాలెం సమీపంలోని అమృత పంజాబీ దాబా వద్ద ఢీకొన్నది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా కారు కుడివైపు ముందుభాగం ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి
Share:

చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

 చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్

చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ నిన్నటిదాకా కాబట్టి మనోహర్ నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులతో వైసీపీని వీడి పత్తిపాటి ఆదేశాలతో నారా  లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు.

ఆమె అధికార పార్టీ వైసీపీ జడ్పిటిసి అయినా దగ్గర నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదు దుర్మార్గులని నమ్మి మోసపోయాం ప్రజలు మమ్మల్ని నమ్మి జడ్పిటిసి గెలిపిస్తే ప్రజలకు ఏమి చేయలేకపోయాం అనే ఆవేదన బాధ జడ్పిటిసి లో ఉంది.

మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని నిర్ణయించుకుంది అందుకోసమే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి నారా లోకేష్ గారి సమక్షంలో కలిసి చిలకలూరిపేటకు విడుదల రజిని చేసిన అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుందు నారా లోకేష్ సమక్షంలో తెలియపరిచి.

వైసీపీని వీడి జడ్పిటిసి కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులు టిడిపిలో చేరారు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకుడు ప్రత్తిపాటితోనే నడుచుకుంటాం అంటూ వారి కుటుంబ సభ్యులు నారా లోకేష్ సమక్షంలో విన్నవించుకున్నారు.

మరిన్ని వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చెక్ చేయండి.

నేడు 11 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఫలితాలు కోసం ఇక్కడ చెక్ చేయండి.


 AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్‌లు: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (BIEAP) మొదటి మరియు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని భావిస్తున్నారు.

అధికారిక విడుదల ప్రకారం, బోర్డు కార్యదర్శి AP ఇంటర్ ఫలితాలను 2024 ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో ప్రకటిస్తారు. ఫలితాలను BIEAP అధికారిక వెబ్‌సైట్‌లలో bie.ap.gov.in మరియు bieap.apcfssలో యాక్సెస్ చేయవచ్చు. .in. 

సాధారణంగా, బోర్డు గత సంవత్సరాల ట్రెండ్‌లను అనుసరించి రెండు తరగతుల (ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం) ఏకకాలంలో ఫలితాలను ప్రకటిస్తుంది.

LiveMintలో అన్ని AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్ అప్‌డేట్‌లను ఇక్కడ చూడండి.

 ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

మొదటి సంవత్సరం పరీక్షలలో, 2,66,326 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 61% ఉత్తీర్ణత రేటును సూచిస్తుంది, అయితే రెండవ సంవత్సరం పరీక్షలలో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, ఇది 72% ఉత్తీర్ణత రేటును ప్రతిబింబిస్తుంది.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్‌షీట్‌లో సమాచారం ఉంటుంది..

మార్క్‌షీట్‌లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్ ఫలితాలు 2024ను యాక్సెస్ చేయడానికి, అవి ప్రచురించబడిన తర్వాత, ఈ దశలను అనుసరించండి:

resultsbie.ap.gov.in లేదా bie.ap.gov.inకి నావిగేట్ చేయండి.

IPE 1వ సంవత్సరం ఫలితం లేదా IPE 2వ సంవత్సరం ఫలితం కోసం ఎంపికను ఎంచుకోండి.

లాగిన్ పేజీలో మీ పుట్టిన తేదీ మరియు హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి. మీ ఫలితాలను సమీక్షించండి.

భవిష్యత్ సూచన కోసం కాపీని ప్రింట్ చేయడం లేదా స్కోర్‌లను సేవ్ చేయడం మంచిది.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్‌లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.

మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.

మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి.

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: మార్క్‌షీట్‌లో సమాచారం ఉంటుంది..

మార్క్‌షీట్‌లో చేర్చబడిన సమాచారంలో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి మరియు ఏవైనా అదనపు సంబంధిత వివరాలు ఉంటాయి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్‌షిప్‌లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు

AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌ల జాబితా

AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్‌సైట్‌ల జాబితా ఇక్కడ ఉంది

results.gov.in


results.bie.ap.gov.in


examsresults.ap.nic.in


results.apcfss.in bie.ap.gov.in


AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: తేదీ మరియు సమయాన్ని తనిఖీ చేయండి 

2024కి సంబంధించిన AP ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు ఈరోజు ఏప్రిల్ 12, 2024 ఉదయం 11 గంటలకు ప్రకటించబడతాయి. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్‌సైట్‌ల జాబితా

AP ఇంటర్ ఫలితాలు 2024: విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగల వెబ్‌సైట్‌ల జాబితా ఇక్కడ ఉంది


results.gov.in


results.bie.ap.gov.in


examsresults.ap.nic.in


results.apcfss.in bie.ap.gov.in

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: రాష్ట్ర స్కాలర్‌షిప్‌లను పొందడానికి 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు

AP ఇంటర్ ఫలితాలు 2024: ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులని గమనించడం ముఖ్యం.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి

AP ఇంటర్ ఫలితాలు 2024 లైవ్: BIEAP ప్రకారం, విద్యార్థులు AP క్లాస్ 11వ ఫలితం 2024 మరియు AP 12వ ఫలితం 2024లో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు (కనీస అర్హత మార్కులు) స్కోర్ చేయాలి.

AP ఇంటర్ ఫలితాలు 2024 ప్రత్యక్ష ప్రసారం: ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2024 కోసం మీ స్కోర్‌లను తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి: bie.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో AP ఇంటర్ ఫలితాలు 2024 కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.

మీ ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయండి.

మీ AP ఇంటర్మీడియట్ ఫలితాల స్కోర్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

AP ఇంటర్ ఫలితాల మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

భవిష్యత్ సూచన కోసం మార్క్ షీట్ యొక్క హార్డ్ కాపీని ఉంచండి..


మీరు చిలకలూరిపేట వారైతే క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

 చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

చిలకలూరిపేట :- తెలుగుదేశం పార్టీలో చేరిన ప్లంబర్స్ యూనియన్ కు చెందిన 300 మంది ప్లంబింగ్ కార్మికులు

 చిలకలూరిపేట:-  తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు ఆద్వర్యంలో,శ్రీ గంగా భవాని ప్లంబర్స్ యూనియన్ అద్యక్షులు నిశ్శంకర పిచ్చేశ్వరరావు గారి నాయకత్వంలో యూనియన్ కు చెందిన 70 కుటుంబాలకు చెందిన300 మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పాత ఆంధ్రా బ్యాంకు ప్రాంగణంలో మాజీ మంత్రి వర్యులు,రాష్ర్ట పార్టీ ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో వీరందరూ పార్టీలో చేరడం జరిగింది. ఈ సంధర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్లంబింగ్ కార్మికులు ఒక్క రోజు పని చేయకుంటే మొత్తం ప్రజా జీవనం స్తంభించి పోతుందని, మీ కష్టాలు నాకు బాగా తెలుసునని,మీ యూనియన్ సభ్యులకు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అద్యక్షులు పిచ్చేశ్వర రావు పుట్టిన రోజు జన్మ దిన కేక్ ను ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మా భవన కార్మికులను అన్యాయం చేసిన ఘనుడు జగన్ రెడ్డి ఎంతోమందిని కొట్టను పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు జగన్ రెడ్డి భావన కార్మికుల పనులను విచ్చలవిడితనంగా అవినీతి చేసిన చరిత్ర జగన్ రెడ్డికి తగ్గుతుంది ఎంతోమంది కష్టం చేసే పని చేసుకునే వారి ప్రాణాలు తీసిన ఇలాంటి దుర్మార్గున్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయం.

ఒక్క అవకాశం అంటే విడుదల రజిని జగన్ రెడ్డిని నమ్మి మోసపోయాం. ఎప్పటికీ ఎల్లప్పుడూ పత్తిపాటితోనే నడుచుకుంటాం తెలుగుదేశం పార్టీ నీడలోనే ఉంటాం ఈ పార్టీలోనే అభివృద్ధి చెందే విధంగా పనులు చేసుకొని బ్రతుకుతాం అంటూ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి

చిలకలూరిపేట - రాష్ట్రంలో ముస్లిం సోదరుల నమ్మకం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆ విషయాన్ని మరుగున పరిచి, విభజించి పాలించాలని చూస్తోన్న వైకాపా కుయుక్తులపై అప్రమత్తత, సంయమనంతో ఉండాలని ఆయన సూచించారు. బుధవారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతునే జగన్ కుట్రలను ప్రతిఒక్కరు జాగ్రత్తగా గమనించాలని కోరారు. దువా చదివి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలును గెలిపించేందుకు ముస్లింల ఆశీస్సులు అందించాలని కోరారు. నిజానికి ఎన్‌ఆర్సీ, సీఏఏ, ట్రిపుల్ తలాక్‌, కశ్మీర్‌కు సంబంధించిన 370 ఆర్టికల్‌పై లోక్‌సభ, రాజ్యసభలో బలపరిచింది వైసీపీనే అని మండిపడ్డారు ప్రత్తిపాటి. తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా నష్టం జరగలేదని స్పష్టం చేసిన ఆయన కొందరు స్వార్థంకోసం ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరోజైనా ముస్లిం మైనార్టీలకు సంక్షేమం, అభివృద్ధి అందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే జరిగిందన్నారు ప్రత్తిపాటి. ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకబడ్జెట్, ఏటా రంజాన్‌ తోఫా ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో హజ్ హౌస్‌తో పాటు రూ.25 కోట్లతో కడపలోనూ హజ్ హౌస్ నిర్మాణానికి కృషి చేశామన్నారు. తెలుగుదేశంతోనే షాదీఖానాలు వచ్చాయన్న ప్రత్తిపాటి  గతంలో దుల్హన్ పథకాన్నీ వైకాపా నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యాదీవెనలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మసీదుల ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.2 వేల గౌరవ వేతనం ఇచ్చిందీ తెలుగుదేశం పార్టీ అనే అన్నారు ప్రత్తిపాటి. మసీదులు, దర్గాల మరమ్మతులు, శ్మశానవాటికలకు రూ.50 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ల కోసం రూ.6 కోట్లు ఖర్చు చేసి కాపాడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అందుకే ఈ రోజుకీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీల్లో చంద్రబాబు, తెలుగుదేశం అంటే అంత గౌరవం అన్నారు ప్రత్తిపాటి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నమ్మకాన్ని కదల్చలేరని కూటమి ప్రభుత్వం రాగానే ముస్లిం సోదరులకు మరింత సంక్షేమాన్ని అందించి తీరతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

చిలకలూరిపేట - రెండు రోజులలో పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతాం - పారిశుద్ధ్య కార్మికులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు.

గత మూడు నెలలుగా  మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్  యునియన్(AITUC) నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని, అద్దె ఇళ్లల్లో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు.

గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగు చేయాలని, క్రొత్త పారిశుద్ధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది.

రెండు రోజులలో చిలకలూరిపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

 ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఒడిశా బాల చిన్నారావు అనే వ్యక్తి సాతులూరు మీదుగా నరసరావుపేట వెళ్తుండగా నరసరావుపేట నుంచి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చిన్నారావు స్కూటీని ఢీకొనడంతో తల బలంగా రోడ్డుకు తగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచార మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

క్రింది లింకు పై క్లిక్ చేయండి

Share:

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరంటే ? గత ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అంటే ?

చిలకలూరిపేట :- రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే చిలకలూరిపేటలో మాత్రం మరో రకంగా ఉంటుంది. అన్ని పార్టీలకు లాగానే కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు వర్గాలు అసెంబ్లీ అసెంబ్లీ సీట్ కోసం పోటీపడ్డారు. వీటన్నిటికి తెరదించుతూ నేడు చిలకలూరిపేట కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఖరారు అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మద్దుల రాధాకృష్ణకు పార్టీ అధిష్టానం సీటు ఖరారు చేసింది. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటికి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయుడు వాసుకు పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన నాయుడు వాసుకు ప్రజాబలం అంతంత మాత్రం ఉండటంతో పాటుగా పార్టీని నమ్ముకొని ఉన్న రాధాకృష్ణకు సీటు ఇవ్వకపోతే అతని అనుచర వర్గం అసంతృప్తిలోనయే అవకాశం ఉండటంతో ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్న రాధాకృష్ణకు సీటు ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో 2019 ఎలక్షన్లలో చిలకలూరిపేట తరపున పోటీ చేసిన మద్దుల రాధాకృష్ణకు 1473 ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ పార్టీలో ఉన్న నాయకులను చిన్నచిన్న లీడర్లను పక్క పార్టీలోకి వెళ్లకుండా కాపాడటంలో రాధాకృష్ణ సఫలీకృతుడయ్యాడు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాధాకృష్ణకు మంచి పేరు ఉంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా లేనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి నూతన ఉత్సాహం మొదలైందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.

Share:

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్

చిలకలూరిపేటలోని సమస్యలపై ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన మాదాసు భాను ప్రసాద్


చిలకలూరిపేట:- పట్టణంలో పరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోని అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. ఈరోజు కార్యాలయంలో "పది" అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలకమైన "పది" అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను  తెలియజేయాలని కోరారు.

1. పట్టణంలో మంచినీటి సరఫరాకు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ రోజు విడిచి రోజు మున్సిపల్ నీరు వదులుతున్నారు, ఇంకా అనేక ప్రాంతాలకు ట్యాంకర్లతో  నీటి సరఫరా చేస్తున్నారు.

2. పట్టణంలోని ఏరియా హాస్పిటల్ లో ”వెంటిలేటర్ అంబులెన్స్” మరియు బ్లడ్ బ్యాంక్  ల కొరత ఉన్నవి.

3. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉన్నది.

4. పట్టణంలో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయవలసిన అవసరం తీవ్రంగా ఉన్నది.

5. పట్టణంలో బస్సు షెల్టర్స్ కొరత కారణంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు పొత్తిళ్లలో పిల్లలను పెట్టుకొని మండుటెండలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు.

6. అద్దె ఇంట్లో నివసించే కుటుంబాలలో ఎవరైనా కాలం చేస్తే, వారి అంతిమ సంస్కార నిమిత్తమై వివిధ కారణాల రీత్యా కొందరు ఇంటి ఓనర్లు అభ్యంతర తెలుపుచున్నారు. కనుక, స్మశాన వాటిక సమీపంలో రెండు గదులు ఏర్పాటు చేయవలసి అవసరం ఉన్నది.

7. పట్టణంలో ఉన్న “రెండు కోర్టు”లలో “ఒకటి” అద్దె భవనంలో ఇరుకుగా మున్సిపల్ బిల్డింగ్లో పై అంతస్తులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందరికీ తెలుసు. స్థలం ఏర్పాటు చేసినచో హైకోర్టు వారు నిర్మాణ ఖర్చులు భరించగలరు, స్థలం కొరత ఉన్నది.

8. పట్టణంలో నాలుగు ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అవసరం ఉన్నవి.

9. పట్టణంలో వాకింగ్ ట్రాక్స్ లేని కారణంగా రోడ్లపై వాకింగ్ చేస్తూ యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు విధితమే, కనుక వాకింగ్ ట్రాక్స్ మరియు పట్టణ ప్రజల ఆహ్లాదానికి మంచి పార్క్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.

10. నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మరియు సినీ నటుల  ఫ్లెక్సీలు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నందున, అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటును నియంత్రించవలసి ఉంది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకటరావు, శనగవరపు హరి ప్రసాద్, తమ్మిరిశ కృష్ణ ప్రసాద్, గంగసాని వెంకటేశ్వర రెడ్డి, T. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికల జోరు పెరిగింది. పట్టణంతో పాటు గ్రామాల నుంచి చేరికల సందడి మొదలైంది. ఓం వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికార పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వరుస కడుతున్నారు. తాజాగా సోమవారం మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో చిలకలూరిపేట 14వ వార్డు కౌన్సిలర్ షేక్ జమీల, కొత్తపాలెం సర్పంచ్ మొలమంటి సుబ్బారావు, అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు కొండబోయిన కోటయ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేటలోని నివాసంలో ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి ప్రత్తి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైసీపీ విధానాలు నచ్చక చాలామంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి చేరుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో  యడ్లపాడు జడ్పిటీసీ సభ్యుడు ముక్తా వాసు, మునిసిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జాలాది సుబ్బారావు, చెమిటిగంటి పార్వతి, బిట్రా రాజేంద్ర ప్రసాద్, గాలి బుచ్చయ్య , ఎం.వి రత్నారెడ్డి, పంగులూరి వెంగళరాయుడు, తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యాదాల సుజాత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి జనార్దన్ రావు, మద్దిబోయిన దుర్గారావు, మొలమంటి అంకుల్, రాటనాల అంకారావు, తేళ్ల సుబ్బారావు, నెల్లూరి సదాశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share:

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం - యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే.. కుమ్మరి కాలనీకి చెందిన రావూరి రామకృష్ణ(27) అనే యువకుడు మరొక స్నేహితుడు డేనియల్(22) తో కలిసి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంజీవ్ నగర్ లోని స్నేహితుడిని కలిసి కుమ్మరి కాలనీలోని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. పాత విజయ బ్యాంక్ వద్ద జాతీయ రహదారిపైకి వస్తుండగా అదే సమయంలో ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న పాల వ్యాను యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని రోడ్డుకి అవతల వైపుగా వెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డు ఇనుప గ్రిల్స్ ను ఢీకొని వాహనం ఆగింది. ఈ ఘటనలో రామకృష్ణ తలకు తీవ్ర గాయమై రక్తశ్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు డేనియల్ వెన్నెముక విరగడంతో తీవ్ర గాయాలతో కదలని స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలైన మరో యువకుడుని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికుల సమాచారం. రామకృష్ణ మృతితో కుమార్ కాలనీలోని స్వగృహం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

విజయ బ్యాంక్ సెంటర్లో - అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం -  యువకుడు మృతి


మద్యం మత్తులో వాహనాలు నడపరాదు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకుపై క్లిక్ చేయండి.

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల 

కడప పార్లమెంటు బరిలో వైయస్ షర్మిల

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది.

కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల (YS Sharmila) నిలవనున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఏపీలో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు స్థానాలను ఇంకా పార్టీ పెండింగ్‌లోనే పెట్టింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టింది.

రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి,అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన:- 

 కడప నుంచి బరిలో YS షర్మిల

 రాజమండ్రి నుంచి - గిడుగు రుద్రరాజు

  బాపట్ల నుంచి జెడి శీలం 

 కాకినాడ నుంచి పళ్ళం రాజు 

అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్

 విశాఖ నుంచి సత్యారెడ్డి 

 ఏలూరు నుంచి లావణ్య

 రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ 

 చిత్తూరు బరిలో చిట్టిబాబు 

 హిందూపురం నుంచి షాహిన్ 

 ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్న రఘువీరారెడ్డి 

మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు పెండింగ్. 8 లోక్సభ స్థానాలు పెండింగ్.

Share:

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నాయకులు వీరే ...

చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ మాజీ డైరెక్ట‌ర్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగి అసెంబ్లీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్ర‌వారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వ‌ర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప్ర‌త్తిపాటి పుల్లారావుగారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి స‌మ‌క్షంలో మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ కీల‌క‌నేత‌లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు క‌ప్పుకున్నారు. తెదేపాలో చేరిన‌వారిలో య‌డ్ల‌పాడు మండ‌ల జ‌డ్పీటీసీ స‌భ్యులు ముక్తా వాసు, చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ కొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు, మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌లు తులం సుధాక‌ర్‌, చెమిటిగంటి పార్వ‌తిదేవి, బిట్రా రాజేంద్ర‌ప్ర‌సాద్, షేక్ జ‌మీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిల‌ర్‌, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయ‌కులు పంగులూరి వెంగ‌ళ‌రాయుడు, వైకాపా సీనియ‌ర్ నాయ‌కులు గాలి బుచ్చ‌య్య‌,  బీసీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు, వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఎం.వి.ర‌త్నారెడ్డి, మ‌హిళావిభాగం ప‌ట్ట‌ణ అధ్య‌క్షురాలు యాదాల సుజాత‌, బుక్కాపురం స‌ర్పంచ్ అల్లం ఆంజ‌నేయులు, విద్యార్ధి విభాగం నాయ‌కులు నాగూర్‌, ఇక్భాల్‌, గౌస్‌లు, సీనియ‌ర్ నాయ‌కులు రామిశెట్టి తాండ‌వేశ్వ‌ర‌రావు, తోట సీత‌య్య‌, కోట నాగ‌పూర్ణ‌చంద్ర‌రావు, గుంజి బాజిల‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు TDP లో చేరారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...


1. విజయనగరం లోక్‌సభ - అప్పలనాయుడు, 

2. ఒంగోలు లోక్‌సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి, 

3. అనంతపురం లోక్‌సభ - అంబికా లక్ష్మినారాయణ, 

4. కడప లోక్‌సభ- చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్లు ప్రకటన.. 


1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు, 

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు, 

3. పాడేరు - వెంకటరమేష్‌ నాయుడు, 

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి, 

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, 

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌, 

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం, 

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, 

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించిన టీడీపీ

మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..

Share:

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.


Follow below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నారా ?


2024 సాదారణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సిద్దం చేసుకోవలసిన వాటిలో ముఖ్యమైనవి.

నో డ్యూస్ సర్టిఫికెట్ :- మీ గ్రామ పంచాయితీ/మున్సిపాలిటీ నుండి తీసుకోవాలి.

కేస్ట్ సర్టిఫికెట్ :- రిజర్వుడు స్థానాల్లో పోటీ చేసే వారు తప్పనిసరిగా కొత్త కేస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలి.

మిమ్మల్ని  బలపరుస్తున్నట్టు మీ నియోజక వర్గంలో 10 మంది ఓటరు కార్డు జిరాక్స్ లు.

పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ :- మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో ఆ స్టేషన్ నుండి పొందవచ్చు.

మీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల ఫస్ట్ పేజీ జిరాక్స్ మరియు 6 నెలల స్టేట్ మెంట్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ ( భార్య/భర్త, పిల్లలు ఉంటే వారివి కూడా)

స్థిర, చర ఆస్తుల వివరాలు మరియు అప్పుల వివరాలు.

డిపాజిట్ సొమ్ము ఎంపీ అభ్యర్థికి 25000 / ఎస్సీ ఎస్టీ వారికి 12500.

ఎమ్మెల్యే అభ్యర్థికి 10000 / ఎస్సీ ఎస్టీ వారికి 5000.

Share:

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి

ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

రాజమండ్రి- పురంధేశ్వరి, 

అనకాపల్లి- సీఎం రమేష్‌

అరకు-కొత్తపల్లి గీత, 

రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి-వరప్రసాద్‌, 

నరసాపురం-శ్రీనివాసవర్మ

ఖమ్మం-తాండ్ర వినోద్‌రావు, (TS)

వరంగల్‌-ఆరూరి రమేష్‌ (TS)


18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...

1.పిఠాపురం : పవన్ కళ్యాణ్

2. నెల్లిమర్ల: లోకం మాధవి

3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ 

5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ 

6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్

7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్ 

8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు 

9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్ 

10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ 

11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్ 

12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ 

13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు 

14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్ 

15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు 

16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు 

17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు 

18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.

నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.

మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.


Click on below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా రకరకాల పేర్లు పుకార్లు షికారులు చేయక వాటన్నిటికీ తరలించుతూ నేడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కన్ఫామ్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా రామిరెడ్డి అనే వ్యక్తి చదలవాడకు టికెట్ కోరుతూ పురుగుల మందు తాగిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో నరసరావుపేటలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలుగా నరసరావుపేటలోని టిడిపి క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న చదలవాడా అనింది బాబు కాకుండా వేరే వారికి ఇస్తే పరిస్థితి దారు మారవుతుందని ఉద్దేశంతో టిడిపి పునః ఆలోచన చేసి చదలవాడకే టికెట్ కన్ఫామ్ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలంటే యువత అయితే బాగుంటుందని టిడిపి ఆలోచించినట్టు తెలుస్తుంది.

హాట్ సీట్లైనా నరసరావుపేట, విజయవాడ. విశాఖపట్నం, గుంటూరులలో సామాజిక ఆర్థికపరంగా బలంగా ఉండే వ్యక్తులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా అందులో 13 స్థానాలను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలలో విజయనగరం, కడప, ఒంగోలు, అనంతపురం ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు తెలియాల్సి ఉంది.

ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు,

 విశాఖపట్నం - భరత్, 

అమలాపురం - గంటి హరీష్ మాధుర్‌, 

ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్, 

విజయవాడ - కేశినేని చిన్ని, 

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌, 

నర్సరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, 

బాపట్ల - టి. కృష్ణప్రసాద్, 

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, 

కర్నూలు - బస్తిపాటి నాగరాజు, 

నంద్యాల - బైరెడ్డి శబరి, 

హిందూపూర్‌-బీకే పార్థసారథి


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

అసెంబ్లీ అభ్యర్థులు: పలాస-గౌతు శిరీష, 

పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, 

శ్రీకాకుళం-గొండు శంకర్‌, 

శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, 

కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, 

పెనమలూరు-బోడె ప్రసాద్, 

మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, 

నర్సరావుపేట - చదలవాడ అరవింద్‌ బాబు, 

చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్,

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


Follw below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట - భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయిన పెద్ద శివాలయం

చిలకలూరిపేట :- పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉన్న పెద్ద శివాలయం నందు భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లోని పెద్ద శివాలయం నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఈరోజు విగ్రహా పునజీవ ప్రతిష్ట మహోత్సవం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి దేవాలయంలో భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. చుట్టుపక్కల ఊర్ల నుండి బంధువులు లతో ఆడపడుచులతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళామందిర్ సెంటర్ నందు, చలివేంద్రం బజార్ నందు, మార్కెట్ సెంటర్ నందు వేలాది మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీతో గడియార స్తంభం, కళామందిర్ సెంటర్ నందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ధ్వజస్తంభ ప్రతిష్ట వీడియో కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://youtu.be/103d3m9wA8w




https://youtu.be/103d3m9wA8w



Follow below for More


https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం



చిలకలూరిపేట పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్యాసింజర్లతో వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చెన్నై నుంచి పొగాకు లోడు తో రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గోడౌన్ కి వెళ్తున్న సమయంలో లారీని వెనక నుండి ఒంగోలు నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు లోపల ఉన్న ప్యాసింజర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రోక్లైనేర ద్వారా ఘటనకు గురైన ఆర్టీసీ బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.


చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం

చిలకలూరిపేటలో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు - నుజ్జు నుజ్జు అయిన బస్సు ముందు భాగం


Share:

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

రాష్ట్ర నలుమూలల నుండి చిలకలూరిపేటకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు - పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న చిలకలూరిపేట ప్రధాన వీధులు

చిలకలూరిపేట :- జనసేన, టిడిపి, బిజెపి ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఇప్పటికే కార్యకర్తలు భారీ ఎత్తున సభ స్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అల్పాహారం, మజ్జిగ, మంచినీళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పోలీస్ వారి కనుసైగల్లో భారీ బందోబస్తు నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుండి కూడా పట్టణంలోని లాడ్జ్ అండ్ హోటల్స్ అన్ని ముందుగానే బుక్ అయిపోవడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న విఐపి లకు వసతి సదుపాయానికి ఇక్కట్లు తప్పడం లేదు. అయినప్పటికీ పట్టణంలోని పెద్దపెద్ద హోటల్స్, టిఫిన్ సెంటర్లు జనాలతో కిరిసిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడటం వలన జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్రతను కొంతవరకు తగ్గించగలిగారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు సాయంత్రం అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటినుండే సభ స్థలానికి బారులు తీరారు. సభా ప్రాంగణానికి విఐపి పాసులు ఉంటేనే కార్లకు అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట నుండి బొప్పూడి వరకు రోడ్లన్నీ టిడిపి, జనసేన, బిజెపి జెండాలతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రధాన కూడలిలలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


సంబంధించిన వీడియో చూడటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.


https://youtube.com/watch?v=QlCUBK4t7Tw&si=NfJQT1u7gCiZniIu

Share:

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్

చిలకలూరిపేట :- రాజకీయ పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట పట్టణంలోని వైసిపి కేడర్ రెండుగా చీలిపోయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలు అందుకు ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట విచ్చేసిన మనోహర్ నాయుడుకి మెజార్టీ కౌన్సిలర్ల ఆదరణ లభించలేదు. అలాగే రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సగానికి పైగా వైసిపి కౌన్సిలర్లు హాజరయ్యి స్థానికేతులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వబోమని బహిరంగంగానే తెలియజేశారు. ఉదయం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలోని సభలో మంత్రి విడుదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికేతరులకు మద్దతు ఇచ్చి ఒకవేళ వారి ఓడిపోతే పేటను విడిచిపెట్టి వెళ్లపోతారని, స్థానికులకు టికెట్ ఇస్తే గెలుపోవటములతో సంబంధం లేకుండా కార్యకర్తల కష్టాల్లో తోడు ఉంటారని వారు తెలిపారు. దీంతో వైసీపీ క్యాడర్ లో అయోమయం పరిస్థితిలో నెలకొన్నది. చివరికి కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తే చివరికి ఎవరికి వ్యతిరేకం అవుతాము అని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మంత్రికి అనుకూలంగా ఉన్న వర్గం మనోహర్ నాయుడు కి మద్దతు ఇచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీలోని రాష్ట్రస్థాయి నేతలు ఈ విషయంలో కలగజేసుకొని సమస్యని కొలిక్కి తీసుకురా పోతే పార్టీలో పెద్ద నష్టం జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేటలో రెండు వర్గాలుగా వైసిపి క్యాడర్


Share:

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు

చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


టిడిపి బిజెపి జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న భారీ బహిరంగ సభకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ భారీ సభకు లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారని ఉద్దేశంతో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెన్నై - కలకత్తా కు వెళ్లే దారిని ఒంగోలు దిగమర్రు మీదుగా రేపల్లె, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్లాలని, అలాగే చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లే వాహనాలు ఒంగోలు, మేదరమెట్ల, అద్దంకి మీదుగా పిడుగురాళ్ల నుండి హైదరాబాద్కు వెళ్లాలని, విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, ఒంగోలు మీదుగా చెన్నై వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ కేట్లు నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.


చిలకలూరిపేట మీదుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు


Share:

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు - EC


మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు-EC

గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ప్రకటించారు.

నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభం - EC. దేశవార్ధంగా 97 కోట్ల మంది ఓటర్లు, ఏపీ తో పాటుగా ఒడిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్తో పాటుగా కాశ్మీర్లో కూడా ఎన్నికలు, జూన్ 16 లోపు అన్ని ఎన్నికలను పూర్తి చేస్తాం, దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు, కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు, ఎలక్షన్ కోసం 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు. ఈ లోకసభ ఎన్నికలు దేశంలోనే 18 ఎన్నికలుగా, 85 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఇంటి (ఓట్ ఫ్రమ్ హోమ్) వద్ద నుంచి ఓటింగ్ చేసే ప్రక్రియ. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి - EC

Share:

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం

 కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం 

కోలాహాలంగా చిలకలూరిపేట పట్టణం


చిలకలూరిపేట :- చిలకలూరిపేట పట్టణంలో కోలాటం వాతావరణ నెలకొన్నది. ఒకవైపు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు రోడ్ షో నిర్వహిస్తుండగా, మరోవైపు టిడిపి జనసేన బిజెపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉమ్మడి భారీ సభకు ప్రముఖులు చిలకలూరిపేట క్యు కడుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉమ్మడి కార్యకర్తలు చిలకలూరిపేటకు క్యూ కడుతున్నారు. దేశ ప్రధాని చిలకలూరిపేటకు వస్తున్న తరుణంలో సభా ప్రాంగణానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి అనుమతి లేనందువలన పట్టణంలోని ప్రజలు భారీగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా చిలకలూరిపేట పట్టణానికి విచ్చేయుచున్న మనోహర్ నాయుడు కి వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. గుంటూరు నుంచి చిలకలూరిపేటకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలోని వీధులన్నీ కూడా వివిధ పార్టీ జెండాలతో కోలాహారంగా మారింది.
Share:

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు

వైస్సార్సీపీ అభ్యర్థులు 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలు


1 ఇచ్ఛాపురం - శ్రీమతి పిరియా విజయ

2 పలాస - శ్రీ సీదిరి అప్పలరాజు

3 టెక్కలి - శ్రీ దువ్వాడ శ్రీనివాస్

4 పాతపట్నం - శ్రీమతి రెడ్డి శాంతి

5 శ్రీకాకుళం - శ్రీ ధర్మాన ప్రసాద రావు

6 ఆమదాలవలస - శ్రీ తమ్మినేని సీతారాం

7 ఎచ్చెర్ల - శ్రీ గొర్లె కిరణ్ కుమార్

8 నరసన్నపేట - శ్రీ ధర్మాన కృష్ణ దాస్

9 రాజాం - శ్రీ తలే రాజేష్

10 పాలకొండ - శ్రీమతి విశ్వాసరాయి కళావతి

11 కురుపాం - శ్రీమతి పుష్పశ్రీవాణి పాముల

12 పార్వతీపురం - శ్రీ అలజంగి జోగారావు

13 సాలూరు - శ్రీ పీడిక రాజన్న దొర

14 బొబ్బిలి - శ్రీ శంబంగి వెంకట చిన అప్పల నాయుడు

15 చీపురుపల్లి - శ్రీ బొత్స సత్యనారాయణ

16 గజపతినగరం - శ్రీ  బొత్స అప్పలనరసయ్య

17 నెల్లిమర్ల - శ్రీ బడ్డుకొండ అప్పల నాయుడు

18 విజయనగరం - శ్రీ వీరభద్ర స్వామి కోలగట్ల

19 శృంగవరపుకోట - శ్రీ కడుబండి శ్రీనివాసరావు

20 భీమిలి - శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

21 విశాఖపట్నం తూర్పు - శ్రీ ఎంవివి సత్యనారాయణ

22 విశాఖపట్నం దక్షిణ - శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ 

23 విశాఖపట్నం ఉత్తరం - శ్రీ కేకే రాజు

24 విశాఖపట్నం పశ్చిమం -  

25 గాజువాక - శ్రీ గుడివాడ అమర్నాథ్

26 చోడవరం - శ్రీ కరణం ధర్మశ్రీ

27 మాడుగుల - శ్రీ బూడి ముత్యాలనాయుడు

28 అరకులోయ - శ్రీ రేగం మత్స్య లింగం

29 పాడేరు - శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

30 అనకాపల్లి - శ్రీ మలసాల భారత్ కుమార్ 

31 పెందుర్తి - శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్

32 ఎలమంచిలి -  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు

33 పాయకరావుపేట - శ్రీ కంబాల జోగులు

34 నర్సీపట్నం - శ్రీ పెట్ల ఉమా శంకర గణేష్

35 తుని - శ్రీ దాడిశెట్టి రాజా

36 ప్రత్తిపాడు (కాకినాడ) - శ్రీ వరుపుల సుబ్బారావు

37 పిఠాపురం - శ్రీమతి వంగా గీత

38 కాకినాడ రూరల్ - శ్రీ కురసాల కన్నబాబు

39 పెద్దాపురం - శ్రీ దవులూరి దొరబాబు

40 అనపర్తి - శ్రీ సత్తి సూర్యనారాయణ రెడ్డి

41 కాకినాడ సిటీ - శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

42 రామచంద్రపురం-  శ్రీ పిల్లి సూర్యప్రకాష్

43 ముమ్మిడివరం - శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్

44 అమలాపురం - శ్రీ పినిపె విశ్వరూప్

45 రాజోలు - శ్రీ గొల్లపల్లి సూర్యారావు

46 గన్నవరం (కోనసీమ) - శ్రీ విప్పర్తి వేణుగోపాల్

47 కొత్తపేట - శ్రీ చిర్ల జగ్గిరెడ్డి

48 మండపేట - శ్రీ  వి.జోగేశ్వరరావు

49 రాజానగరం - శ్రీ జక్కంపూడి రాజా

50 రాజమండ్రి సిటీ - శ్రీ మార్గాని భరత్

51 రాజమండ్రి రూరల్ - శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా

52 జగ్గంపేట - శ్రీ తోట నరసింహం

53 రంపచోడవరం - శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి

54 కొవ్వూరు - శ్రీ తలారి వెంకట్రావ్

55 నిడదవోలు - శ్రీ జి. శ్రీనివాస్ నాయుడు

56 ఆచంట - శ్రీ చెరుకువాడ శ్రీరంగనాధ రాజు

57 పాలకొల్లు - శ్రీ గుడాల శ్రీహరి గోపాలరావు

58 నరసాపురం - శ్రీ ముదునూరి ప్రసాద రాజు

59 భీమవరం -  శ్రీ గ్రంధి శ్రీనివాస్

60 ఉండి - శ్రీ పివిఎల్ నరసింహ రాజు

61 తణుకు - శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు

62 తాడేపల్లిగూడెం - శ్రీ కొట్టు సత్యనారాయణ

63 ఉంగుటూరు - శ్రీ పుప్పాల శ్రీనివాసరావు

64 దెందులూరు - శ్రీ అబ్బయ్య చౌదరి కొఠారి

65 ఏలూరు - శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్

66 గోపాలపురం - శ్రీ తలారి వెంకట్రావు

67 పోలవరం - శ్రీ తెల్లం బాలరాజు

68 చింతలపూడి - వున్నమట్ల ఎలిజా

69 తిరువూరు - కొక్కిలిగడ్డ రక్షణ నిధి

70 నూజివీడు మేకా - వెంకట ప్రతాప్ అప్పారావు

71 గన్నవరం - శ్రీ వల్లభనేని వంశీ 

72 గుడివాడ - శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు

73 కైకలూరు - శ్రీ దూలం నాగేశ్వరరావు

74 పెడన - శ్రీ ఉప్పల రాము

75 మచిలీపట్నం - శ్రీ పేర్ని కృష్ణమూర్తి

76 అవనిగడ్డ - శ్రీ రమేష్ బాబు సింహాద్రి

77 పామర్రు - శ్రీ అనిల్ కుమార్ కైలే

78 పెనమలూరు - శ్రీ జోగి రమేష్

79 విజయవాడ వెస్ట్ - శ్రీ షేక్ అసిఫ్

80 విజయవాడ సెంట్రల్ - శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ 

81 విజయవాడ తూర్పు - శ్రీ దేవినేని అవినాష్

82 మైలవరం - శ్రీ సర్నాల తిరుపతి రావు

83 నందిగామ - శ్రీ మొండితోక జగన్ మోహన రావు

84 జగ్గయ్యపేట - శ్రీ ఉదయభాను సామినేని

85 పెదకూరపాడు - శ్రీ నంబూరు శంకరరావు

86 తాడికొండ - శ్రీమతి మేకతోటి సుచరిత

87 మంగళగిరి - శ్రీమతి కాండ్రు కమల

88 పొన్నూరు - శ్రీ అంబటి మురళి కృష్ణా

89 వేమూరు - శ్రీ వరుకూటి అశోక్ బాబు

90 రేపల్లె - శ్రీ డా.ఈవూరు గణేష్

91 తెనాలి - శ్రీ అన్నాబత్తుని శివ కుమార్

92 బాపట్ల - శ్రీ కోన రఘుపతి

93 ప్రత్తిపాడు - శ్రీ బాలసాని కిరణ్ కుమార్

94 గుంటూరు వెస్ట్ - శ్రీమతి విడదల రజిని

95 గుంటూరు తూర్పు - శ్రీమతి షాక్ నూరి ఫాతిమా

96 చిలకలూరిపేట - శ్రీ కావటి మనోహర్ నాయుడు

97 నరసరావుపేట - శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి

98 సత్తెనపల్లె - శ్రీ అంబటి రాంబాబు

99 వినుకొండ - శ్రీ బొల్లా బ్రహ్మ నాయుడు

100 గురజాల - శ్రీ కాసు మహేష్ రెడ్డి

101 మాచర్ల - శ్రీ రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి

102 యర్రగొండపాలెం - శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్

103 దర్శి - శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్

104 పర్చూరు - శ్రీ యడం బాలాజీ 

105 అద్దంకి - శ్రీ పాణెం హనిమిరెడ్డి

106 చీరాల - శ్రీ ఆమంచి కృష్ణా మోహన్

107 సంతనూతలపాడు - శ్రీ మేరుగు నాగార్జున

108 ఒంగోలు - శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి

109 కందుకూరు - శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్

110 కొండపి - శ్రీ ఆదిమూలపు సురేష్

111 మార్కాపురం - శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి

112 గిద్దలూరు - శ్రీ అన్నా రాంబాబు

113 కనిగిరి - శ్రీ దద్దాల నారాయణ యాదవ్

114 కావలి - శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

115 ఆత్మకూర్ - శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి

116 కోవూరు - శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

117 నెల్లూరు సిటీ - శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్

118 నెల్లూరు రూరల్ - శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

119 సర్వేపల్లి - శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి 

120 గూడూరు -  శ్రీ మేరిగ మురళి

121 సూళ్లూరుపేట - శ్రీ కిలివేటి సంజీవయ్య

122 వెంకటగిరి - శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

123 ఉదయగిరి - శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

124 బద్వేల్ - శ్రీమతి దాసరి సుధ

125 రాజంపేట - శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 

126 కడప - శ్రీ ఎస్.బి అంజద్ బాషా

127 రైల్వే కోడూరు - శ్రీ కొరముట్ల శ్రీనివాసులు

128 రాయచోటి - శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి

129 పులివెందుల - శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి

130 కమలాపురం - శ్రీ పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

131 జమ్మలమడుగు -శ్రీ మూలే సుధీర్ రెడ్డి

132 ప్రొద్దుటూరు - శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

133 మైదుకూరు - శ్రీ రఘురామిరెడ్డి సెట్టిపల్లి

134 ఆళ్లగడ్డ - శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి

135 శ్రీశైలం - శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి

136 నందికొట్కూరు - శ్రీ డా. సుధీర్ దారా 

137 కర్నూలు - శ్రీ ఎం డి ఇంతియాజ్ 

138 పాణ్యం - శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి

139 నంద్యాల - శ్రీ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

140 బనగానపల్లె - శ్రీ కాటసాని రామి రెడ్డి

141 డోన్ - శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్

142 పత్తికొండ - శ్రీమతి కంగాటి శ్రీదేవి

143 కోడుమూరు - శ్రీ డా. సతీష్

144 ఎమ్మిగనూరు - శ్రీమతి బుట్టా రేణుక

145 మంత్రాలయం - శ్రీ వై బాలనాగి రెడ్డి

146 ఆదోని - శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి

147 ఆలూరు - శ్రీ బూసినే విరుపాక్షి

148 రాయదుర్గం - శ్రీ మెట్టు గోవింద రెడ్డి

149 ఉరవకొండ - శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి

150 గుంతకల్లు - శ్రీ వై.వెంకటరామ రెడ్డి

151 తాడిపత్రి - శ్రీ కె. పెద్దా రెడ్డి

152 శింగనమల - శ్రీ ఎం వీరాంజనేయులు

153 అనంతపురం అర్బన్ - శ్రీ అనంత వెంకటరామి రెడ్డి

154 కళ్యాణదుర్గం - శ్రీ తలారి రంగయ్య

155 రాప్తాడు - శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

156 మడకశిర - శ్రీ ఈర లక్కప్ప

157 హిందూపురం - శ్రీమతి టి.ఎన్ దీపిక 

158 పెనుకొండ - శ్రీమతి కె. వి. ఉషశ్రీ చరణ్

159 పుట్టపర్తి - శ్రీ దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి

160 ధర్మవరం - శ్రీ కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి

161 కదిరి - శ్రీ మక్బుల్ అహ్మద్

162 తంబళ్లపల్లె - శ్రీ పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి

163 పీలేరు - శ్రీ చింతల రామచంద్రా రెడ్డి

164 మదనపల్లె - శ్రీ నిస్సార్ అహ్మద్

165 పుంగనూరు - శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

166 చంద్రగిరి - శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

167 తిరుపతి - శ్రీ భూమన అభినయ్ రెడ్డి

168 శ్రీకాళహస్తి - శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి

169 సత్యవేడు - శ్రీ నూకతోటి రాజేష్

170 నగరి - శ్రీమతి ఆర్.కె రోజా

171 గంగాధర నెల్లూరు - శ్రీ ఎం రెడ్డెప్ప

172 చిత్తూరు - శ్రీ ఎం విజయానంద రెడ్డి

173 పూతలపట్టు - శ్రీ డా. సునీల్ కుమార్

174 పలమనేరు - శ్రీ ఎన్. వెంకటే గౌడ

175 కుప్పం - శ్రీ కే ఆర్ జే భరత్

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.