చిలకలూరిపేటలో వైసీపీకి మరో బిగ్ షాక్
చిలకలూరిపేట వైసీపీకి మరో ఎదురు దెబ్బ నిన్నటిదాకా కాబట్టి మనోహర్ నాయుడుతో ప్రచారంలో పాల్గొన్న చిలకలూరిపేట రూరల్ జెడ్పీటీసీ కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులతో వైసీపీని వీడి పత్తిపాటి ఆదేశాలతో నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు.
ఆమె అధికార పార్టీ వైసీపీ జడ్పిటిసి అయినా దగ్గర నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదు దుర్మార్గులని నమ్మి మోసపోయాం ప్రజలు మమ్మల్ని నమ్మి జడ్పిటిసి గెలిపిస్తే ప్రజలకు ఏమి చేయలేకపోయాం అనే ఆవేదన బాధ జడ్పిటిసి లో ఉంది.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అభివృద్ధి ప్రజలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయే అని నిర్ణయించుకుంది అందుకోసమే వారి కుటుంబ సభ్యులతో వెళ్లి నారా లోకేష్ గారి సమక్షంలో కలిసి చిలకలూరిపేటకు విడుదల రజిని చేసిన అన్యాయాలు అరాచకాలు అక్రమాలు ఏ విధంగా అవినీతి చేసి దోచుకుందు నారా లోకేష్ సమక్షంలో తెలియపరిచి.
వైసీపీని వీడి జడ్పిటిసి కోడే సుధారాణి వారి కుటుంబ సభ్యులు టిడిపిలో చేరారు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే నాయకుడు ప్రత్తిపాటితోనే నడుచుకుంటాం అంటూ వారి కుటుంబ సభ్యులు నారా లోకేష్ సమక్షంలో విన్నవించుకున్నారు.
మరిన్ని వివరాల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి