గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు
CHILAKALURI PET SPEED NEWSWednesday, April 07, 2021ఆంధ్రప్రదేశ్, కరోనా న్యూస్, గుంటూరు జిల్లా
No comments
గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు
రాష్ట్రంలో కరొన కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 2331 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు అయ్యాయి. 11 మంది చనిపోయారు. కరోనా నియంత్రం చర్యలు ప్రతిఒక్కరు పాటించాలి. మళ్ళి లాక్ డౌన్ అమలు చేస్తే, రెక్కాడితే డొక్కాడని వారి పరిస్థితి ఆలోచించండి.
తెలంగాణలో టీడీపీకి భారీ షాక్
తెలంగాణలో టీడీపీకి భారీ షాక్
తెలంగాణ 2018 అసెంబ్లీ ఎన్నికలలో 2 అసెంబ్లీ స్థానాలు దక్కిన్చుకున్న తెలంగాణ టీడీపీ ఆ ఎన్నికలలో భారీ పరాభవాన్ని చవిచూసింది. సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి, మచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట నుండి గెలిచారు. ఇప్పటికే సండ్ర తెరాస పార్టీ జండా కప్పుకోగా. ఈ రోజు మచ్చ నాగేశ్వరావు TRS లో చేరుతున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ రాసారు. ఈ దెబ్బతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఒకింత షాక్ కి గురి అయ్యారు.
పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఎత్తివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తరువులు ఇచ్చింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేసారు అధికారులు. తదుపరి విచారణ కౌంటింగ్ లెక్కింపు ఉండదు అని స్పష్టం చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జడ్పిటిసి , 7258 ఎమ్పిటిసి స్థానాలకు గాను 2092 మంది జడ్పిటిసి, 19002 ఎంపిటిసి అభ్యర్థులు పోటీ చేయనున్నారు,