మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఎత్తివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తరువులు ఇచ్చింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేసారు అధికారులు. తదుపరి విచారణ కౌంటింగ్ లెక్కింపు ఉండదు అని స్పష్టం చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జడ్పిటిసి , 7258 ఎమ్పిటిసి స్థానాలకు గాను 2092 మంది జడ్పిటిసి, 19002 ఎంపిటిసి అభ్యర్థులు పోటీ చేయనున్నారు,
Home »
గుంటూరు జిల్లా
,
చిలకలూరిపేట న్యూస్
» పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్
No comments:
Post a Comment