చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా యువకులు చనిపోవటంతో ఆయా ప్రాంతాలు బయాందోనళకు గురి అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కరొనతో మరో యువకుడు గుండా వెంకటేశ్వరరావు (27) చనిపోయారు. పట్టణంలోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటూ ఇంట్లోనే అకౌంటెంట్ & టాక్స్ కన్సల్టెంట్స్ నడుపుతున్నారు. కొన్ని రోజులు గా కరొనతో బాధపడుతూ శుక్రవారం నాడు మూడు హాస్పిటల్స్లలో చికిత్స కోసం తిరిగిన ఎవరు జాయిన్ చేపించుకోలేదు. ఆక్సిజెన్ అంధక శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సమయానికి ఆక్సిజెన్ దొరికితే బ్రతికి ఉండొచ్చు అని తెలియజేసారు.
మా మిత్రుని మృతుకి సంతాపం తెలుపుతూ
chilakaluripet sepped news & ఫ్రెండ్ సర్కిల్