అన్నంబొట్లవారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
చిలకలూరిపేట పాటిమీద ప్రాంతం నుండి పర్చూరు మండలం శ్యామలవారిపాలెం గ్రామం నందు మిరపకాయల కోతకు కూలీ పనికి వెళ్తుటారు. ఈ క్రమంలో 10 మంది కూలీలు కలిసి వెతున్న ఆటో అన్నంబొట్లవారిపాలెం వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వద్ద ఆగి ఉన్న ఆటో ని డీ కొట్టాడు డ్రైవర్ అంకమ్మరావు. ఆటోలో ఉన్న మహిళా ఫరింభి అక్కడకిఅక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు హుటా హుటిన వచ్చిన 108 సిబంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులని పేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.