గుంటూరు జిల్లా రురల్ ఎస్పీ కార్యాలయ పునః ప్రారంభోత్సవంలో లో పాల్గొన్న MLA రజని గారు
బ్రిటిష్ వారి కాలంలో 1907 లో నిర్మించబడిన గుంటూరు జిల్లా రురల్ SP కార్యాలయం జగనన్న నాడు-నేడు అనే కార్యక్రమం తో అన్ని హంగులతో రీ మోడలింగ్ చేపించి ఈ రోజు పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MLA రజని,డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఇంచార్జి శ్రీ రంగనాథ్ రాజు గారు,సుచరితగారు, మోపి దేవి వెంకటరమణ గారు. కోన రఘుపతిగారు,నందిగం సురేష్ గారు,పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గారు పాల్గొన్నారు.