మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరసరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ తారా స్థాయికి చేరింది. ఏకంగా కార్యకర్తలను ఒకచోటకు చేర్చి తమ అసమతిని వెలగక్కారు. వివరాల్లోకి వెళితే నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించకూడదు అని ఆ పార్టీ నర్సరావుపేట సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి చెప్పారు. శుక్రవారం పెద్ద రెడ్డి పాలెం లో జరిగిన వైసిపి అంతర్గత సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు రాబోవు ఎన్నికలలో గోపిరెడ్డికి సహకరించవద్దని ఆయన తెలిపారు. ఇంకా అభ్యర్థి సీటు ఖరారు కాలేదని తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

 గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

ఆంధ్రప్రదేశ్ :-  కంచె చేను మేస్తుందంటే ఇదేనేమో. గంజాయి నుంచి సామాన్య ప్రజలను రక్షించాల్సింది పోయి పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ తారస్థాయికి చేరింది. పోలీసులే ఏకంగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు విమర్శకులు. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్ బాచుపల్లి SOT పోలీసులు చేసిన దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించగా నిందితులు ఏపీఎస్పీకి చెందిన కాకినాడ మూడవ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి ప్రయాణిస్తున్న కారులో ఏకంగా 22 కేజీల దొరికినట్లు సమాచారం. విధులకు సెలవులు పెట్టి మరి ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.


మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

 బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే 32 మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆమె చికిత్స పొందుతూ సొంత ఊరు అయిన కాన్పూర్లో నిన్న రాత్రి చనిపోయినట్లు వారు తెలిపారు. మాలిని అండ్ కో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.