బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత
బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే 32 మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆమె చికిత్స పొందుతూ సొంత ఊరు అయిన కాన్పూర్లో నిన్న రాత్రి చనిపోయినట్లు వారు తెలిపారు. మాలిని అండ్ కో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
No comments:
Post a Comment