మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ ముఖ్య నాయకులు, వార్డు మెంబర్లు వీరే ...

చిలకలూరిపేట - నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నాయకులు వీరే ...

చిలకలూరిపేట నేడు నారా లోకి సమక్షంలో వైసిపి నుండి భారీ ఎత్తున ముఖ్య నాయకులు టిడిపిలో చేరారు. ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేశారని వారు వాపోయారు. టిడిపి చేరిన ముఖ్య నాయకుల వివరాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ మాజీ డైరెక్ట‌ర్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగి అసెంబ్లీ అభ్య‌ర్ధిగా పోటీ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు వైకాపాను వీడి శుక్ర‌వారం తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి వ‌ర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ప్ర‌త్తిపాటి పుల్లారావుగారి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ గారి స‌మ‌క్షంలో మ‌ల్లెల రాజేష్‌నాయుడుగారు తెదేపాలో చేరారు. నారా లోకేష్ గారు రాజేష్‌నాయుడుగారికి పార్టీ కండువాక‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేష్‌గారితోపాటు 25 మంది చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ కీల‌క‌నేత‌లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా కండువాలు క‌ప్పుకున్నారు. తెదేపాలో చేరిన‌వారిలో య‌డ్ల‌పాడు మండ‌ల జ‌డ్పీటీసీ స‌భ్యులు ముక్తా వాసు, చిల‌క‌లూరిపేట మునిసిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ కొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు, మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌లు తులం సుధాక‌ర్‌, చెమిటిగంటి పార్వ‌తిదేవి, బిట్రా రాజేంద్ర‌ప్ర‌సాద్, షేక్ జ‌మీలా, జాలాది సుబ్బారావు, కౌన్సిల‌ర్‌, వైసీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బేరింగ్ మౌలాలి, ఎస్సీసెల్ రాష్ట్ర నాయ‌కులు పంగులూరి వెంగ‌ళ‌రాయుడు, వైకాపా సీనియ‌ర్ నాయ‌కులు గాలి బుచ్చ‌య్య‌,  బీసీసెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు, వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఎం.వి.ర‌త్నారెడ్డి, మ‌హిళావిభాగం ప‌ట్ట‌ణ అధ్య‌క్షురాలు యాదాల సుజాత‌, బుక్కాపురం స‌ర్పంచ్ అల్లం ఆంజ‌నేయులు, విద్యార్ధి విభాగం నాయ‌కులు నాగూర్‌, ఇక్భాల్‌, గౌస్‌లు, సీనియ‌ర్ నాయ‌కులు రామిశెట్టి తాండ‌వేశ్వ‌ర‌రావు, తోట సీత‌య్య‌, కోట నాగ‌పూర్ణ‌చంద్ర‌రావు, గుంజి బాజిల‌తోపాటు ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు TDP లో చేరారు.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని వార్తలు పొందండి

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...

నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేసిన టీడీపీ. అభ్యర్థులు వీరే ...


1. విజయనగరం లోక్‌సభ - అప్పలనాయుడు, 

2. ఒంగోలు లోక్‌సభ - మాగుంట శ్రీనివాసులరెడ్డి, 

3. అనంతపురం లోక్‌సభ - అంబికా లక్ష్మినారాయణ, 

4. కడప లోక్‌సభ- చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి పేర్లు ప్రకటన.. 


1. చీపురుపల్లి అసెంబ్లీ - కళా వెంకట్రావు, 

2. భీమిలి - గంటా శ్రీనివాసరావు, 

3. పాడేరు - వెంకటరమేష్‌ నాయుడు, 

4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి, 

5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, 

6. ఆలూరు - వీరభద్ర గౌడ్‌, 

7. గుంతకల్లు - గుమ్మనూరు జయరాం, 

8. అనంతపురం అర్బన్‌ - దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, 

9. కదిరి - కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించిన టీడీపీ

మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం..

Share:

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి చేరిన మల్లెల రాజేష్ నాయుడు

గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు. కొన్ని రోజులుగా వైసిపి పార్టీలో చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటినుండి తీవ్ర సంతృప్తిలో ఉన్న రాజేష్ నాయుడు నేడు వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. అతనితోపాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టిడిపి పార్టీలో చేరారు. మంత్రి విడదల రజిని నుండి ఆర్థికపరమైన విషయాలలో తేడా రావటం వలన చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త తొలగించినట్లు అప్పట్లో పట్టణమంతా మారుమోగింది. చిలకలూరిపేటలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ ఇవ్వటంతో పట్టణంలోని కొంతమంది YSRCP కౌన్సిల్ మెంబర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నేడు రాజేష్ నాయుడుతో పాటు తో పాటు వైసీపీ వ్యతిరేక కౌన్సిలర్లు కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.


Follow below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY


Share:

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్

చిలకలూరిపేటలో వైసీపీకి బిగ్ షాక్


చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిపై రగడ నడుస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేష్ నాయుడు నేడు మంగళగిరిలోని టిడిపి ఆఫీసు నందు నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరటం ఖరారు అయినట్టు సమాచారం. ఇప్పటికే సన్నిహితులతో పాటు కార్యకర్తలతో టిడిపి ఆఫీస్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన రాజేష్ నాయుడుని వైసీపీ పార్టీలో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. తనతో పాటు 18 మంది వైసిపి వార్డు మెంబర్ల టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలో రాబోవు ఎన్నికలకు టిడిపి గెలుపు పై కాకుండా మెజారిటీపై చర్చలు జరుపుకుంటున్నారు.

Follow below


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.