ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ మోగుతున్న కరోనా డేంజర్ బెల్స్ - చాలా రోజుల తర్వాత 1000 ధాటిన కేసులు :-
ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తగా 31,142 సాంపిల్స్ పరీక్షించగా అందులో 1005 కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు . గత కొన్ని రోజులగా వెయ్యి లోపు కేసులు నమోదు అవుతుండగా. ఆదివారం 1000 మార్కుని టచ్ చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర లో నలబై వేల కేసులు నమోదు అవుతుండగా. అక్కడ లాక్ డౌన్ పెట్టె ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం.కాబట్టి మాస్క్ లు వాడండి కరోనా నుండి దూరంగా ఉండండి.