ఏపీలో బిజెపి 6 లోక్ సభ, జనసేన 18 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు వీరే.. టిడిపి స్థానంలో జనసేన అభ్యర్థి - రఘురామకృష్ణంరాజుకు మొండి చేయి
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిజెపి అభ్యర్థుల జాబితా APలో ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను విడుదల చేసింది.
బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల
రాజమండ్రి- పురంధేశ్వరి,
అనకాపల్లి- సీఎం రమేష్
అరకు-కొత్తపల్లి గీత,
రాజంపేట- కిరణ్కుమార్రెడ్డి
తిరుపతి-వరప్రసాద్,
నరసాపురం-శ్రీనివాసవర్మ
ఖమ్మం-తాండ్ర వినోద్రావు, (TS)
వరంగల్-ఆరూరి రమేష్ (TS)
18 మంది తో కూడిన జాబితా విడుదల చేసిన జనసేన...
1.పిఠాపురం : పవన్ కళ్యాణ్
2. నెల్లిమర్ల: లోకం మాధవి
3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ
4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ
5.రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ
6.తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్
7.నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్
8.పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు
9.యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్
10.పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ
11.రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్
12.తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
13.భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు
14.నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్
15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు
16.పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు
17.తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు
18.రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు
పి గన్నవరం రాజేష్ మహాసేన టిడిపి అభ్యర్థిగా తప్పుకోవడంతో ఆస్థానంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగారు.
నరసాపురం ఎంపీ స్థానాన్నిలో బిజెపి శ్రీనివాస వర్మ పోటీ చేయనున్నటంతో రఘురామకృష్ణం రాజు పరిస్థితి అయోమయం అయినది. గత కొన్ని రోజులుగా కూటమిలో తనకు స్థానం ఉందని ప్రకటించుకున్న రఘురామకృష్ణంరాజు సీటు దక్కకపోవడంతో కంగు తిన్నారు.
మరోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది.
Click on below