మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...

11 అసెంబ్లీ, 13 లోక్ సభ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా విడుదల - నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి పై క్లారిటీ...


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా రకరకాల పేర్లు పుకార్లు షికారులు చేయక వాటన్నిటికీ తరలించుతూ నేడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ కన్ఫామ్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా రామిరెడ్డి అనే వ్యక్తి చదలవాడకు టికెట్ కోరుతూ పురుగుల మందు తాగిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో నరసరావుపేటలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. గత రెండు పర్యాయాలుగా నరసరావుపేటలోని టిడిపి క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న చదలవాడా అనింది బాబు కాకుండా వేరే వారికి ఇస్తే పరిస్థితి దారు మారవుతుందని ఉద్దేశంతో టిడిపి పునః ఆలోచన చేసి చదలవాడకే టికెట్ కన్ఫామ్ చేసింది. ఎంపీ అభ్యర్థులుగా ఈసారి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించాలంటే యువత అయితే బాగుంటుందని టిడిపి ఆలోచించినట్టు తెలుస్తుంది.

హాట్ సీట్లైనా నరసరావుపేట, విజయవాడ. విశాఖపట్నం, గుంటూరులలో సామాజిక ఆర్థికపరంగా బలంగా ఉండే వ్యక్తులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పొత్తులో భాగంగా టిడిపికి 17 పార్లమెంట్ స్థానాలను కేటాయించగా అందులో 13 స్థానాలను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలలో విజయనగరం, కడప, ఒంగోలు, అనంతపురం ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు తెలియాల్సి ఉంది.

ఎంపీ అభ్యర్థులు: శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు,

 విశాఖపట్నం - భరత్, 

అమలాపురం - గంటి హరీష్ మాధుర్‌, 

ఏలూరు - పుట్టా మహేష్‌ యాదవ్, 

విజయవాడ - కేశినేని చిన్ని, 

గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్‌, 

నర్సరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, 

బాపట్ల - టి. కృష్ణప్రసాద్, 

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, 

కర్నూలు - బస్తిపాటి నాగరాజు, 

నంద్యాల - బైరెడ్డి శబరి, 

హిందూపూర్‌-బీకే పార్థసారథి


టీడీపీ మూడో జాబితా విడుదల. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ.

అసెంబ్లీ అభ్యర్థులు: పలాస-గౌతు శిరీష, 

పాతపట్నం-మామిడి గోవింద్‌రావు, 

శ్రీకాకుళం-గొండు శంకర్‌, 

శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి, 

కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు, 

అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు, 

పెనమలూరు-బోడె ప్రసాద్, 

మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్, 

నర్సరావుపేట - చదలవాడ అరవింద్‌ బాబు, 

చీరాల - మద్దులూరి మాలకొండయ్య యాదవ్,

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


Follw below

https://chat.whatsapp.com/K9zTJ1j1GSz1g151l1jlWY

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.