మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ

 చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో నిన్న జరిగిన చోరి కేసును ఛేదించటానికి నేరుగా డిఎస్పీ విజయ భాస్కర్ గారు నేరుగా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితురాలు పుచ్చకాయల సీతారావమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీతారావమ్మ చెప్పిన దాని ప్రకారం అప్పుడప్పుడు ఆమె బీపీ, షుగర్ పరీక్షల కోసం అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అయితే వచ్చిన దొంగలు ఆరోగ్య పరీక్షలు ఏంటి వద్ద నిర్వహిస్తాము అని చెప్పి ఆమెను కట్టేసి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదుతో పారిపోయారు. అని తెలిపారు. డీఎస్పీ చుట్టుపక్కల స్థానికులతో మాట్లాడి అనంతరం త్వరలోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ తోపాటు పట్టణ, రూరల్ CI లు పాల్గొన్నారు.    







































Share:

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి  

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి పురుషుడు విలియం షేక్స్పియర్ (80) మంగళవారం నాడు కన్నుమూశారు. బ్రిటన్ దేశంలో డిసెంబర్ 8 న ఫైజర్ అనే బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అయిన చనిపోవడానికి కరోనా కాదు అని తెలుస్తుంది. కరోనా కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు అని వైద్యులు నిర్ధారించారు. 































Share:

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా 

https://chilakaluripetspeednews.blogspot.com/

మంగళవారం ఉదయం పట్టణంలోని  రాగన్నపాలెం కి చెందిన ఒక మహిళా (50) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు GGH లో జాయిన్ అయినది. సదరు మహిళా మంగళవారం సాయంత్రం నాడు మృతి చెందారు. అయితే కరోనా తగిన తర్వాత మళ్లీ ఈ కొత్త బ్లాక్ ఫంగస్ వలన కరోనా తగ్గిన వ్యక్తులలో ఆందోళన మొదలైనది. 






















































Share:

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నాలుగో లైన్ నందు కొంతమంది వ్యక్తులు ఆరోగ్య పరీక్షలకు వచ్చాము అని నమ్మబలికి తీరా ఇంటిలోకి ప్రవేశించాక ఆమెను కుర్చీలో తాళ్లతో కట్టివేసి గుడ్డలు నోటిలో కుక్కి ఆమె మేడలో ఉన్న 17 సవర్ల బంగారాన్ని, 4000 రూపాయల నగదుతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టాన CI బిలాలుద్దీన్ గారు సంఘటన స్థలానికి చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CI బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు వస్తే పట్టాన పోలీసుస్టేషన్ నందు సమాచారం అందించాలి అని తెలిపారు. 







































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.