15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం
చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.
నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -
1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం
2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి
3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు
4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా
5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత
6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్
7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్
8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు
9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు
10)బాపట్ల : శ్రీ షేక్ కరీం
11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు
12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్
13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు
14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి
15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్
*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*
1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్
2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు
3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి
4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ
5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత
6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం
7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు
8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్
9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ
10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు
11) అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి
12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు
13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు
14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్
15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.