మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-11-24T23:49:00-05:00&max-results=14&start=28&by-date=false&m=1

చిలకలూరిపేట రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో  అన్యాయంపై పోరాటం చేయడంలో ముందుండే నవతరం పార్టీ 15 మంది అసెంబ్లీ 15 మంది పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ 2024 సాధారణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా పార్లమెంట్ 15 మరియు అసెంబ్లీ 15 మొత్తం 30 మంది అభ్యర్థులను నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు చిలకలూరిపేటలోని నవతరంపార్టీ కార్యాలయంలో ప్రకటించారు. మంగళగిరి అసెంబ్లీ నుండి నారా లోకేష్ పై జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా తమ మేనిఫెస్టో ఉన్నదని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ మేనిఫెస్టో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలు అభ్యర్థులు: -

1) మంగళగిరి : శ్రీ రావు సుబ్రహ్మణ్యం

2)చిలకలూరిపేట : శ్రీమతి రావు రామతులసి

3)ప్రత్తిపాడు (sc) : శ్రీ మేరుగ విజయరాజు

4)తిరుపతి : శ్రీ షేక్ నౌషాద్ బాషా

5)పీలేరు : శ్రీమతి భుక్కే లలిత

6)తంబళ్లపల్లె : శ్రీ కొక్కాల శ్రీకాంత్

7)శ్రీకాళహస్తి : శ్రీ గానుగపెంట రమేష్

8)చీరాల : శ్రీ కొమరగిరి దుర్గారావు

9)సంతనూతలపాడు(ఎస్సి):శ్రీచెరుకూరి సుబ్బారావు

10)బాపట్ల : శ్రీ షేక్ కరీం

11)పర్చూరు: గోనుగుంట్ల వెంకట సుబ్బారావు

12)గుంటూరు తూర్పు : శ్రీ షేక్ అబ్దుల్ రజాక్

13)గుంటూరుపశ్చిమ:శ్రీవెల్లాల సాయి సుబ్రహ్మణ్యంరాజు

14)సత్తెనపల్లి:శ్రీ బక్కా వెంకట విఘ్నేశ్వరస్వామి

15)పెనుకొండ : ఎల్.ఆనంద్ కుమార్


*పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థులు:*

1) శ్రీకాకుళం : శ్రీ నాయుడుగారి శేఖర్

2) విజయనగరం : శ్రీ పైడి గోవిందరావు

3)మచిలీపట్నం : శ్రీ కందుల చంద్రమౌళి

4)విజయవాడ :శ్రీ యణమండ్ర కృష్ణకిషోర్ శర్మ  

5)గుంటూరు: శ్రీమతి పోకూరి కవిత

6)నరసరావుపేట : శ్రీ చెల్లి దయారత్నం

7)బాపట్ల (ఎస్సి) : శ్రీ నలమాల తిరుపతిరావు

8)ఒంగోలు : శ్రీ వేమిశెట్టి యశ్వంత్

9)నంద్యాల : శ్రీ ఐ జె వెంకట రమణ

10)కర్నూల్ : శ్రీ తుడుము ఓబులేసు

11)   అనంతపూర్: శ్రీమతి హరిజన చాముండేశ్వరి

12)హిందుపూర్ : శ్రీ అల్లు మాలకొండ్రాయుడు

13)కడప : శ్రీ అల్లు వెంకటేశ్వర్లు

14)నెల్లూరు : శ్రీ తెనాలి రాంప్రసాద్

15)తిరుపతి (ఎస్సి) : శ్రీ Dr.కుక్కంబాకం చంద్రశేఖర్.

15 అసెంబ్లీ, 15 పార్లమెంట్ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించిన నవతరం పార్టీ - నారా లోకేష్ పై పోటీ చేయనున్న రావు సుబ్రహ్మణ్యం


Share:

చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

 చిలకలూరిపేట - సైన్స్ డే - విజ్ఞాన ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యార్థులు

చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.


శ్రీచైతన్య పాఠశాల నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


 శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు

ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.


నారాయణ స్కూల్ నందు

చిలకలూరిపేట - శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలలో సైన్స్ డే ప్రదర్శనలు - రకరకాల ప్రాజెక్టులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులు  చిలకలూరిపేట:-  పట్టణంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలో విద్యార్థులు సైన్స్ డే నాడు వివిధ రకాల ప్రాజెక్టులతో వారి ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో కొత్త రకం సైన్స్ ఎక్స్పరిమెంటులను తయారుచేసి ఎక్స్పోగా నిర్వహించారు.    శ్రీచైతన్య పాఠశాల నందు     శ్రీ చైతన్య పాఠశాల నందు కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా పోతురాజు, కొత్తపల్లి శ్రీనివాసరావు  ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు వారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి ఇటువంటివి ఇంకా ఎన్నో చేయాలనీ చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెడల్స్ నో అందజేశారు. సైన్స్ మనివాళికి ఎంతో ఉపయోగపడుతుందని చూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్  ప్రిన్సిపాల్ సంధ్య, డీన్ వీరాంజనేయులు, కో అల్డినేటర్ శ్రీనివాసరావు, ఏ. బి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యర్థులకు సైన్స్  యొక్క గొప్పతనం గురించి వివరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టలను చూసి వారిని అభినందించారు.    నారాయణ స్కూల్ నందు  పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


పట్టణంలో ఆర్టీసీ కాలనీ నందుగల నారాయణ స్కూల్ లో సైన్స్ డే ను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాకర్ల శేషగిరి మాట్లాడుతూ సైన్స్ కు జీవితానికి విడదీయరాని సంబంధం ఉందని తెలిపారు. విద్యార్థులందరూ సైంటిస్టులుగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆయన పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సైన్స్ జీవిత ప్రయోగశాలని ప్రకృతి లోని ప్రతి అంశంలో సైన్స్ దాగుందని తెలియజేశారు. డీన్ మెహర్ జ్యోతి మాట్లాడుతూ జీవితానికి వెలుగుని, రంగులను, మార్గాన్ని సైన్స్ దిశా నిర్దేశం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రిన్సిపాల్ కాకర్ల శేషగిరి, వైస్ ప్రిన్సిపాల్ అల్లడి అవినాష్, డీన్ జ్యోతి నమూనాలను తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Share:

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

చిలకలూరిపేట:- పట్టణంలోని టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టుమిషన్ సృష్టికర్త అయిన స్త్రీ ఇలియన్స్ హోవే గారి చిత్రపటానికి పూలమల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ ప్రతినెల 20 వేల రూపాయలు టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్క తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం టైలర్  అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి జాన్ సైదా గారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు , పోతవరం సర్పంచ్ భాషా మేస్త్రి, కరీముల్లా, ఆది బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.