5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.
చిలకలూరిపేట :- వివిధ అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 5,05,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను రాజశేఖర్ ఆఫీస్ నందు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు, తెలుపుతూ తమకు సహకరించిన రాజశేఖర్ గారికి రుణపడి ఉంటాము అని వారు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.