చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి
చిలకలూరిపేట :- పట్టణంలోని సుబ్బయ్య తోట మస్తాన్ వలి దర్గా వద్ద 52వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దేవరకొండ పుల్లారావుతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య తోట యూత్ మరియు సుబ్బయ్య తోట టిడిపి కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment