తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లోని అన్ని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ విద్యాశాఖ మంత్రి అయినా సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీలు తప్ప మిగతా అన్నింటిని తాత్కాలికంగా మూసివేస్తునట్లు తెలిపారు. ఆన్లైన్ క్లాసులు యధావిధిగా జరుగుతాయి అని చెప్పారు
రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి
రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి :--
No comments:
Post a Comment