మోగిన ఎన్నికల నగారా - నేటి నుండి ఎన్నికల కోడ్ అమలు - EC
గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ని ప్రకటించారు.
నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభం - EC. దేశవార్ధంగా 97 కోట్ల మంది ఓటర్లు, ఏపీ తో పాటుగా ఒడిస్సా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్తో పాటుగా కాశ్మీర్లో కూడా ఎన్నికలు, జూన్ 16 లోపు అన్ని ఎన్నికలను పూర్తి చేస్తాం, దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు, కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు, ఎలక్షన్ కోసం 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు. ఈ లోకసభ ఎన్నికలు దేశంలోనే 18 ఎన్నికలుగా, 85 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఇంటి (ఓట్ ఫ్రమ్ హోమ్) వద్ద నుంచి ఓటింగ్ చేసే ప్రక్రియ. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు పేపర్లో ప్రకటన ఇవ్వాలి - EC
No comments:
Post a Comment