చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష
అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష
జులై 11వ తేదీన అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అంతరిక్ష నౌక బయల్దేరనుంది. అయితే ఆ సంస్థ అందులో ప్రయాణించటానికి నలుగురిని ఎంచుకుంది అందులో మన తెలుగు అమ్మాయి అయిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష ఒకరు.ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఇలా అంతరిక్షయానం చెయ్యటం పట్ల ప్రతి తెలుగువారు గర్వపడుతున్నారు. అల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ జర్నీ
చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే కోవిడ్ వారియర్ అవార్డు పొందిన - మన చిలకలూరిపేట డాక్టర్ కొల్ల అమర్
చిలకలూరిపేట - అది మంచినీటి చెరువా లేక పశువులు జలకాలాడే చేరువా - మంచినీటి చెరువుని పట్టించుకునే వారే లేరా !!!
చిలకలూరిపేట - ప్రముఖ లెక్చరర్ GK గారు గుండెపోటుతో మృతి.
చిలకలూరిపేట - నేడు శుక్రవారం నాడు కొవ్యాక్జిన్ డోసులు ఎక్కడ వేస్తున్నారు అంటే
చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణ,మండలం & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 01-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - లారీ ఢీ - యువకుడు మృతి
చిలకలూరిపేట - మండల పరిధిలోని నరసరావుపేట - చిలకలూరిపేట రోడ్డు మార్గంలో కోమటినేనివారిపాలెం గ్రామం వద్ద లారీ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికి అక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి గ్రామానికి చెందిన తమ్ములూరి థామస్(40) ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా కోమటినేనివారిపాలెం వద్ద లారీ ఢీ కొనటంతో తలకు తీవ్ర గాయం అవ్వటంతో రక్తస్రావం అయింది. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన 108 వాహన సిబ్బంది పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. రురల్ పోలీస్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసారు.
చిలకలూరిపేట - లారీ తలపై నుండి వెళ్లటంతో అక్కడికి అక్కడే మృతి చెందిన మహిళా
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేటలో పరిస్థితి ఇలాగే ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతాం
చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన
చిలకలూరిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మిక పర్యటన
చిలకలూరిపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకస్మికంగా పర్యటన. మొట్టమొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో చిలకలూరిపేట రావటంతో RTC బస్టాండ్ సమీపంలోని బీజేపీ కార్యాలయం కోలాహలంగా తయారు అయింది. చిలకలూరిపేట పట్టణంలోని పలు సమస్యల పైనా పట్టణ బీజేపీ ఇంచార్జ్ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావుతో చర్చించారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ జిల్లా సెక్రెటరీ చెరుకూరి ప్రసాద్ మృతికి సంతాపం తెలిపారు. కరోనా నుండి తపించుకొని బ్లాక్ ఫంగస్ తో మృతి చెందటం బాధాకరం అని, అయన లేని లోటు పూడ్చలేనిది అని తెలిపారు. అనంతరం ప్రెస్ మీట్ఏర్పాటు చేసివైస్సార్సీపీ ప్రభుత్వం చేసే అధికార దుర్వినియోగం గురించి చర్చించారు. ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా తో రాష్ట్రము మొత్తం దోచేస్తున్నారు అని తెలిపారు. అనంతరం సాధినేని చౌదరయ్య గెస్ట్ హౌస్ నందు అధికారులతో మాట్లాడారు.