అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష
జులై 11వ తేదీన అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అంతరిక్ష నౌక బయల్దేరనుంది. అయితే ఆ సంస్థ అందులో ప్రయాణించటానికి నలుగురిని ఎంచుకుంది అందులో మన తెలుగు అమ్మాయి అయిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష ఒకరు.ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఇలా అంతరిక్షయానం చెయ్యటం పట్ల ప్రతి తెలుగువారు గర్వపడుతున్నారు. అల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ జర్నీ
No comments:
Post a Comment