చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో BRIG మునిసిపల్ హైస్కూల్ నందు శుక్రువారం నాడు కొవ్యాక్జిన్ రెండవ డోసు వారికీ టీకాలు వెయ్యనునట్లు నోడల్ అధికారి గోపి నాయక్ తెలిపారు. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు,45 సంత్సరాలు దాటినా వారికీ రెండవ డోసు వేస్తున్నట్లు తెలిపారు. అలాగే
నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెంలో 150 డోసులు, చిరుమమ్మిళ్లలో 150 డోసులు వేయనున్నారు. కోవిషిల్డ్
No comments:
Post a Comment