చిలకలూరిపేట - ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న కాలనీ వసతి గృహాల నిర్మాణానికి పసుమర్రులో గురువారం నాడు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మొత్తం 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటుగా మునిసిపల్ కమిషనర్ రవీంద్ర , డీ.ఈ రహీమ్ మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Home »
» చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
చిలకలూరిపేట - పసుమర్రులో జగనన్న కాలనీ 500 ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన
No comments:
Post a Comment