మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం

చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - యడవల్లి దళితులకు కేటాయించిన భూముల విషయంలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుభ్రమణ్యం మాట్లాడుతూ గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, MLA రజిని కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు. అలాగే 1975 లో అప్పటి గవర్నమెంట్ 416 ఎకరాలను దళితులకు కేటాయిస్తే రెండు సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో పుల్లారావు సొసైటీ రద్దు చేసి ఇప్పుడు మళ్లీ రద్దు చెయ్యటం అన్యాయం అని అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. అక్కడ భూములలో ఉన్న బ్లాక్ పెరల్ గ్రానైట్ రాయి కోసం ఈ రోజు దళితులకు అన్యాయం చేస్తున్నారు అని. దళితులకు అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. 
















































Share:

Related Posts:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Blog Archive

Powered by Blogger.