చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి
చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు
చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ప్రత్తిపాటి వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో యార్డు చెర్మన్ బొల్లెద్దు చిన్న,మునిసిపల్ చెర్మన్ రఫాని,తలహ ఖాన్ పాల్గొన్నారు.
ముందుగా యార్డు చెర్మన్ చిన్న మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గురించి విమర్శించే అర్హత నీకు లేదు అని, ఎడవల్లి భూముల గురించి మాట్లాడాలి అనే మొదటిగా వారికీ క్షమాపణ చెప్పాలి అని. మీరు అధికారంలో ఉన్నపుడే దళితుల పైనా దాడులు జాగాయి. చీరాల రోడ్డులో, పోలిరెడ్డిపాలెం నందు చర్చిలను కూల్చింది మీరే ఎస్.సి లకు మొదటి నుండి మీరు చేసిన అన్యాయాన్ని మర్చిపోరు అని, మీరు చేసిన అన్యాయాలకు మొదటి నుండి అడ్డుకట్ట వేస్తుంది వైస్సార్సీపీ ప్రభుత్వం అని, ఖచ్చితంగా సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు ఎడవల్లి రైతులకు న్యాయం చేస్తాం అని తెలిపారు.
మునిసిపల్ చెర్మన్ రఫాని మాట్లాడుతూ అక్రమం గురించి మీరు మాట్లాటం సిగ్గుచేటు అని, మీరు అధికారంలో ఉన్నపుడు అక్రమాలను పాతుకుపోయేలా చేసారు. మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మీరు చేసిన అక్రమాలను కూకటివేళ్లతో సహా పీకివేయటానికి మాకు రెండు సంవత్సరాలు పట్టింది అని, మేము గెలిచినా వెంటనే MLA రజిని గారు మొదటిగా పేకాట సామ్రాజ్యం అయిన CR క్లబ్ మూసివేశం అని సొంత పార్టీ వాళ్లు అయినా అక్రమాలకు, పేకాట లాంటి వాటిలలో పాల్పడిన కఠిన చర్యలు తప్పవు అని రజిని గారు తెలిపారు అని గుర్తుచేశారు. జరిగిన మునిసిపల్ ఫలితాలు, రాబోవు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రజిని గారి పాలనకు నిదర్శనం అని తెలిపారు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు
అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు.
సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం
చిలకలూరిపేట - ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణి
చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి
చిలకలూరిపేట - డాక్టర్ల పైనా దాడి కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన - ప్రతి ఆసుపత్రిని పోలీసులతో రక్షణ కల్పించాలి
చిలకలూరిపేట - పట్టణంలోని డాక్టర్ లావు సతీష్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయిన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు మంది తమ యొక్క సహనాన్ని కోల్పోయాయి డాక్టర్ల పైన దాడికి పాల్పడటం నిజంగా వైద్య రంగానికి సిగ్గు చేటుగా అని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఇంట్లో వాళ్ళకి దూరముగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే కొంత మంది ఇలా దాడులకు పాల్పడటం ఏంటి అని బాధని వ్యక్తం చేసారు.
కరోనా వలన చనిపోయిన వైద్య కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించాలి అని కోరారు, అలాగే హాస్పిటలను రక్షణ కేంద్రాలుగా ప్రకటించి ప్రతి ఆసుపత్రి వద్ద కొంత మంది పోలీసులను తో రక్షణ చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ సమావేశంలో కొల్ల రాజమోహన్, కొల్ల అమర్, గణేశుని పరశురామ్, ముద్దన రమేష్,లావు సతీష్,లావు అరుణ,వెల్లటూరు రాణి, సురేష్ బాబు, వ్ కిషోర్, గారు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు