చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
నాదెండ్ల మండల గ్రామాలలో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటి వివరాలు
ఎండుగుంపాలెం గ్రామంలో - 2
చిరుమామిళ్ల గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
సాతులూరు గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 5
చంద్రవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని
ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱
ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱
దేశంలో పెట్రోల్ వీరబాదుడు కొనసాగుతుంది. పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. సామాన్యులు పెట్రోల్ రేట్ల దాడికి తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకుల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఢిల్లీ లో పెట్రోల్ - 96.41 గా డీజిల్ 87.28 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ - 100.20 గా డీజిల్ - 95.14 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ - 101.35 గా డీజిల్ 95.72 గా ఉంది. మే 4 నుండి ఎప్పటి వరకు 24 సార్లు రేట్లు పెరిగాయి.
అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు
అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు
చిలకలూరిపేట టీడీపీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు టీడీపీ నేతలు. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలకలూరిపేట అక్రమాలకు అడ్డాగా మారిపోయింది అని తెలిపారు. గత లాక్ డౌన్ లో అక్రమ మద్యం వలన అరెస్ట్ చేసిన ఎక్ససైజ్ అధికారులకు అధికార పార్టీ నేతల నుండి కేసులు లేకుండా చూడాలి అని వత్తిడి తీసుకు వచ్చారు అని గుర్తు చేసారు. ఆయా అధికారిని బదిలీ చేసారు అని,ఓగెరు వాగులోని అక్రమ ఇసుక మాఫియా చాపక్రింద నీరులా సాగిపోతుంది అని. ఇక అక్రమ మద్యం, గుట్కా వ్యాపారాలు అయితే రేచిపోయి చెలరేగుతున్నారని, ఒక్కొక్కరి దగిర సుమారు 50 నుండి కోటి రూపాయ సరుకు దొరుకుతుంది అంటే చిలకలూరిపేట కేంద్రంగా రాష్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా జరుగుతుంది అని, పేకాట శిబిరాలు అయితే అచంగా అధికార పార్టీ నేతలే దగిర ఉండి నడిపిస్తున్నారు అని, రేషన్ మాఫియా కి అంతే లేదని రేషన్ డీలర్ల నుండి అక్రమ రేషన్ అమ్మే వారి వరకు అందరూ అధికార పార్టీ నేతలే అవటం విశేషం. దొంగ బంగారం గుట్టు చప్పుడు కాకుండా ఎదేచ్చగా సాగిపోతుంది అని. గతంలో పని చేసిన రురల్ SI కి అక్రమ బంగారం చొరవ చూపటం వలన VR కి పంపించారు అని, కేబుల్ మాఫియా అంటే ప్రజలందరూ డబ్బులు చెల్లించి టీవీ ప్రసారాలు చూదాం అనుకుంటే లోకల్ ఛానల్లో అధికార పార్టీ భజన తప్ప ఇంకేమి ఉండదు అని దీనితో ప్రజలు విసిగిపోయి DTH లను ఏర్పాటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని, పార్టీకి అండగా ఉన్న దళితుల భూములను లాక్కున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కచ్చితంగా గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ సీనియర్ నాయకులూ, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.