రేపటి నుండి స్కూళ్లు తాత్కాలికంగా మూసివేత - విద్యశాఖ మంత్రి
చిలకలూరిపేటలో గంజాయి గుట్టురట్టు - ఇంజనీరింగ్ విద్యార్హులే లక్ష్యంగా గంజాయి వ్యాపారం
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఆనందములో పుర ప్రజలు :--
చిలకలూరిపేట పట్టణంలో రోడ్లు మరమ్మతులు - ఒకప్పుడు పట్టనములోని చౌత్ర సెంటర్కు , మదినగర్ వెళ్లే దారులలో ప్రజలు అటువైపుగా వెళ్ళాలి అంటే భయపడేవారు, పెద్ద పెద్ద గుంతలు ఆగుంట్టలు తపించుకోవటానికి చిన్నగా వెళ్తూ ట్రాఫిక్ జాంలో చిక్కుకునేవారు వాహనదారులు. రోడ్లు సరిగాలేక దుమ్ము ధూళితో పుర ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ కొన్ని రోజుల క్రితం మరమ్మతులు చేసిన రోడ్లు (నరసరావుపేట సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదుగా కళామందిర్ సెంటర్ వైపు ) వలన పట్టణములో ట్రాఫిక్ కష్ఠాలు తగ్గాయి మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత
చిలకలూరిపేట నేషనల్ హైవే పైన గంజాయి పట్టివేత :--
చిలకలూరిపేట లో గంజాయి పట్టివేత. స్థానిక సమాచారం మేరకు చిలకలూరిపేట బొప్పూడి గుడి సమీపంలో నేషనల్ హైవే పైన ఒక వక్తి బైక్ పైన తరలిస్తున్న క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకి వచ్చిన సమాచారంతో ఆయా వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుండి సుమారు 20 kgల గంజాయి ని పట్టుకున్నారు. దాని విలువ సుమారు లక్షలలో ఉండవచ్చు. ఎక్కడనుండి ఎక్కడికి తరలిస్తున్నారు అనే దానిపైన విచారణ మొదలుపెట్టారు.
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేటలో కృష్ణమహల్ థియేటర్ సెంటర్ లో చోరీ :--
చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ లో ఉన్న మహాలక్ష్మి e టికెట్స్ అనే మనీ ట్రాన్సఫర్ దుకాణంలో చోరీ జరిగినది. దుండగులు షట్టర్ తలుపులు పగులకొట్టి షాప్ లో ఉంచిన సుమారు నాలుగువేల రూపాయల నగదుని తీసుకొని పారిపోయారు. షాప్ యజమాని బాల మురళీకృష్ణ స్థానిక పోలీస్టేషన్ కి సమాచారం అందించారు. పోలీసులు వారు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
చిలకలూరిపేట D R N S C V S డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకటరాయలు గారు మృతి చెందారు
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు , విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
విశ్వంలో ప్రతి జీవి మనుగడకు నీరు అవసరం -- MLA రజని
జల శక్తీ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న MLA రజని గారు
సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా యడ్లపాడు గ్రామములో ఎర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ జల శక్తీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు MLA రజని గారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల రక్షణ మన అందరి బాధ్యత అని , నీటి నిల్వలు పెంచాలి అని , ఇది అందరి బాధ్యత అని తెలిపారు. నీరు అనేది విశ్వ0 లో ప్రతి జీవికి అవసరం అందువలన నీటి నిల్వలను పెంచి భూగర్భ జలాలను కాపాడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA రజని గారితో పాటు జిల్లా పంచాయితీ అధికారి కేశవరెడ్డి,పీడీ శ్రీనివాసరావుగారు,జేసీ ప్రశాంతి గారు మరియు ముఖ్య నాయకులూ పాల్గొన్నారు
చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు