మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label గుంటూరు జిల్లా. Show all posts
Showing posts with label గుంటూరు జిల్లా. Show all posts

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు

చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నందు శ్రీనివాస లాడ్జి నందు ఆస్థి పంజరం కలకలం సృష్టించింది. లాడ్జి మరమ్మతుల కొరకు నిర్వాహకులు పరిశీలించగా  3వ అంతస్థులో  
ఒక గది లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. అయితే సదరు మేస్త్రి తలుపులు పగలోగొట్టగా గది లోపల మరుగుదొడ్డి నందు కూడా లాక్ చేసి ఉంది. దాని తలుపులు కూడా పగలగొట్టగా లోపల అస్థిపంజరం టవల్ తో వేలాడుతూ కనపడి ఉంది. దీనితో షాక్ కి గురి అయిన సదరు నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్థిపంజరానికి T - షర్ట్ ఉండటంతో పురుషుడిగా నిర్ధారించారు. కరోనా లాక్ డౌన్ వలన రూమ్ తక్కువగా వినియోగిస్తున్నాం అని అందువలన గుర్తించలేకపొయ్యాం అని నిర్వాహకులు తెలిపారు. 


























Share:

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని

చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలోని ప్రముఖ స్వచ్చంధ సేవ సంస్థ అయిన అసిస్ట్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన ప్రచార రధాన్ని ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రచార రధం ద్వారా 200 గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ పైన అవగాహనా కలిపించటమే ముఖ్య ఉదేశ్యంగా తెలిపారు. అలాగే జిల్లా రూరల్ ఎస్పీ గారు మాట్లాడుతూ అసిస్ట్ సంస్థ గుంటూరు,ప్రకాశం జిల్లాలో వారు చేసిన మంచి కార్యక్రమాలను కొనియాడారు. గ్రామాలలో ని ప్రజలకు వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలను తొలగించి వ్యాక్సిన్ కి అందరూ సహకరించాలి అని తెలిపారు. 




























Share:

గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్

గుంటూరు జిల్లాలో విదేశాలకు  విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో విదేశీ విద్యకు, ఉద్యోగానికి వెళ్లే వారికి వ్యాక్సిన్ వెయ్యాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.  18-44 మధ్య వయస్సు వారికీ ఈ వ్యాక్సిన్ సౌకర్యాన్ని కలిపిస్తునట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్యూమెంట్లను తీసుకురావాలి అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు తమకు ఫలానా బ్రాండ్ వ్యాక్సిన్ కావాలి అనే సౌలభ్యం లేదు అని స్ఫష్టం చేసారు. 



































 
Share:

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

ఎట్టకేలకు నరసరావుపేట సేఫ్ పేరేంటరల్స్ నందు రెమిడీసీవర్ ఇంజన్క్షన్ తయారీకి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా బాధితులకు అత్యవసర ఇంజక్షన్ గా పేరు పొందిన రెమిడీసీవర్ ఇంజక్షన్ తయారీకి మన సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం గొల్లపూడి గ్రామము నందు ఉన్నసేఫ్ పేరేంటరల్స్ లిమిటెడ్ నందు MP శ్రీకృష్ణదేవరాయల లేఖ మేరకు అనుమతులు లభించాయి. అయితే 5లక్షల ఇంజక్షన్ తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే అంబట్టి రాంబాబుగారు, MP శ్రీకృష్ణదేవరాయలుగారు ఆయా ప్రాంతాన్ని సందర్శించి ఇంజక్షన్ తయారీ, ఇతర అంశాలపైనా చర్చించారు. 





















Share:

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు

ధాతలకు ధన్యవాధాలు, ఇలాంటి విపత్కర పరిస్థితిలో కలసి కట్టుగా పని చేదాం - MP శ్రీకృష్ణదేవరాయలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట- పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత కొన్ని రోజుల క్రితం పర్యటించిన MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు హాస్పిటల్ నందు ధాతల సహకారం అందిస్తే రోగులకు మంచి వైద్యం అందించవచ్చు అని పిలుపునిచ్చారు. MP గారి పిలుపుమేరకు హాస్పిటల్ నందు వైద్య పరికరాలు, మౌళిక సదుపాయాలు ఎర్పాటుకు చాలా మంది ధాతలు ముందుకి వచ్చారు. 
మళ్ళీ బుధవారం నాడు MP పర్యటించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అసిస్ట్ సంస్థకు, జోసిల్ కంపెనీ వారికీ, నాయుడు రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఇలాగే విపత్కర పరిస్థితులలో అందరం కలిసి కట్టుగా పని చేసుకోవాలి అని తెలిపారు. 
గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు భవాని గారు మాట్లాడుతూ MP, MLA గారి చొరవతో ఈ రోజు సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందజేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమానికి MP గారి అనుచరులు నాయుడు రమేష్ గార, బైర వెంకటకృష్ణ గారు , వల్లేటి శహిమంతరావు గారు,గడిపూడి దశరధ రామయ్య గారు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు. 
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు.  హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన  మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. 
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. 
 
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ  కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.  


https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి  ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం. 


















 
Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!

 అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!! 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా   పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు. 

ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ  అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.     









Share:

13-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు , రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

13-04-2021 మంగళవారం  నాడు  చిలకలూరిపేటలో నియోజకవర్గంలో 20 కేసులు, రాష్ట్రంలో 4,228 కరోనా కేసులు , జిల్లాలో 622 కేసులు

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర వ్యాప్తగా , జిల్లా వ్యాప్తంగా మంగళవారం  నాడు భారీ గా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తగా 4228 కేసులు నమోదుకాగా, జిల్లాలో 622 కేసులు నమోదు అయ్యాయి. ఇక చిలకలూరిపేట నియోజకవర్గం లో 20 కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆంక్షలు తప్పవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తినేవాళ్లు పరిస్థితి చాల దారుణంగా అవుతుంది. కావున మాస్క్ వాడండి . సోషల్ డిస్టెన్స్ పాటించండి. చిలకలూరిపేట కరోనా ఫ్రీగా ఉండటానికి మన అందరం సహకరించుదాము . 


నాదెండ్లలో 2 కేసులు,సాతులూరు 2 కేసులు , గణపవరం 5 కేసులు , పసుమర్రు గ్రామం లో 2 కేసులు, ఈవూరివారిపాలెం 1 కేసు, యడ్లపాడు 4 కేసులు , లింగారావు పాలెం 1 కేసు, పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. 



















Share:

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు

చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు 


https://chilakaluripetspeednews.blogspot.com/
https://chilakaluripetspeednews.blogspot.com/

ఈ రోజు కొత్త సంవత్సర శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పండుగ మరియు రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు. నిన్న సౌదీ అరేబియా నందు రంజాన్ నెలవంక కనిపించింది. దీనితో  ముస్లింలకు పవిత్ర రంజాన్ నెల ప్రారంభం కానున్నది.




 

Share:

జిల్లాలో భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి

జిల్లాలో  భారీగా పెరిగిన కేసులు--- అత్యధికంగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా పశ్చిమ గోదావరి


https://chilakaluripetspeednews.blogspot.com/

గడిచిన 24గంటలలో రాష్ట్రంలో 31,268 మందిని పరీక్షించగా వారిలో 2558 కేసులు నమోదు అయ్యాయి, అతధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పముగా పశ్చిమ గోదావరి జిల్లా 37 కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 








Share:

చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

 చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు --- మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు బేకరీలు,రెస్టారెంట్లు,ఆయిల్ మిల్లు, సూపర్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. తహశీల్ధార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, అధికారులు పట్టణంలోని రత్నబేకరీ,సురక్ష స్టోర్స్, బిర్యానీ హౌస్, హోటల్స్,రైస్ మిల్లులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకి ఆహార నాణ్యత పరిమాణాలు, తయారీ రూమ్ లో శుభ్రత లో ఏ మాత్రం లోపించిన కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. 







Share:

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు

గుంటూరు జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు-- ఈ రోజు 368 కొత్త కేసులు 


https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్రంలో కరొన కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 2331 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు అయ్యాయి. 11 మంది చనిపోయారు. కరోనా నియంత్రం చర్యలు ప్రతిఒక్కరు పాటించాలి. మళ్ళి లాక్ డౌన్ అమలు చేస్తే, రెక్కాడితే డొక్కాడని వారి పరిస్థితి ఆలోచించండి. 














Share:

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్

పరిషత్ ఎన్నికలు షురూ కానీ తదుపరి విచారణ జరిగే వరకు కౌంటింగ్ డ్రాప్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఎత్తివేస్తు డివిజన్ బెంచ్ ఉత్తరువులు ఇచ్చింది. అయితే రేపు జరగబోయే ఎన్నికలకు అంతా రంగం సిద్ధం చేసారు అధికారులు. తదుపరి విచారణ  కౌంటింగ్ లెక్కింపు  ఉండదు అని స్పష్టం చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 516 జడ్పిటిసి , 7258 ఎమ్పిటిసి స్థానాలకు గాను 2092 మంది జడ్పిటిసి, 19002 ఎంపిటిసి అభ్యర్థులు పోటీ చేయనున్నారు, 

   
Share:

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు

చిలకలూరిపేట మండలంలోని దండమూడిలో -- పేకాట రాయుళ్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట మండలంలో రూరల్ SI భాస్కర్ గారి  ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో దండమూడి గ్రామంలో పేకాట స్థావరాల పైనా దాడులు నిర్వహించారు. గ్రామ శివారు పొలాలలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 34 వేల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా SI భాస్కర్ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పైన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. 








Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.