చిలకలూరిపేట పట్టణంలో పలు చేపల విక్రయ వ్యాపారుల పైనా దాడులు నిర్వహించారు అధికారులు.తూనికల,కొలమానాల అధికారులు పట్టణంలో చేపల అమ్మకాల కొలతలతో తేడాలు జరుగుతున్నట్లు చాల ఫిర్యాదులు అందాయి అని అందుకే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.కొలతలతో అవినీతి పాల్పడేవారి పైనా కేసులు నమోదు చేసారు. 5గురి పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తాం అని ముద్రలు లేని ఎలక్ట్రిక్ కటాలను వినియోగిస్తే వారిపైన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ దాడులలో కొలతలు, తూనికల శాకాధికారి అల్లూరయ్య ఇతర సిబ్బంది పాల్గిన్నారు .
Home »
» పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
No comments:
Post a Comment