చిలకలూరిపేటలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ అఫ్ పండరీపురం వారి ఆధ్వర్యంలో 1.6 లక్షల విలువైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసరంగా పట్టణంలోని ఎవరికీ అయినా ఆక్సిజన్ అంధక ఇబ్బందికి గురి అయితే తమను సంప్రదించాలి అని తెలిపారు. కాన్సన్ట్రేటర్లు కావలసినవారు క్లబ్ సభ్యులు రాఘవయ్యని సంప్రదించాలి అని తెలియజేసారు.
మునిసిపల్ కమిష్నర్ డి. రవీంద్ర గారి ముఖ్య అతిధిగా హాజరై కాన్సన్ట్రేటర్లును ప్రారంభించారు. పట్టణంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా కాన్సన్ట్రేటర్లు అందించటం పట్ల పురపాలకసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో దాతల సహకారం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment