చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్న కానీ రోజులు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని శారదా గారు ( 62) కరొనతో మృతి చెందారు. గత కొంత కాలంగా కరొనతో బాధపడుతున్న ఆమె గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతి తో గ్రామంలోని ప్రజలు దీక్బ్రాంతికి గురి అయ్యారు.
Home »
చిలకలూరిపేట మండలం
» చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
No comments:
Post a Comment