చిలకలూరిపేట పట్టణంలోని నూతన పైప్ లైన్ కాంట్రాక్టు లో అవినీతి ఆరోపణ చేసిన నవతరం పార్టీ :--
నవతరం పార్టీ |
పట్టణంలో అమృత్ పధకంలో భాగంగా కొత్త పైప్ లైన్ నిర్మాణంలో కొన్ని చోట్ల పాత పైపులని వాడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు అని నవతరం పార్టీ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు ఆరోపించారు . దీనిపైనా సమగ్ర విచారణ జరగాలి అని కలెక్టర్ ని డిమాండ్ చేసారు
No comments:
Post a Comment