యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చందిన ఒక వృద్దురాలు కొన్ని రోజులగా అనారోగ్యం తో బాధపడుతున్నది . అయితే ఆమెను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స్ పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినది . చనిపోయిన తరువాత ఆమెకు కోవిద్ 19 టెస్ట్ చెయ్యగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయినది .
Home »
» యడ్లపాడు మండలంలో కరొనతో మహిళ మృతి
No comments:
Post a Comment