మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 23 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

గుండయ్యతోట లో - 1

మార్కండేయనగర్ లో - 3 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో భారీగా 19 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 7

వేలూరు గ్రామంలో - 5

గోవిందపురం గ్రామంలో - 3

యడవల్లి గ్రామంలో - 2

తాతపూడి గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 


 







































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 29-06-2021,మంగళవారం నాడు మొత్తం 27 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


నాదెండ్ల మండల గ్రామాలలో 18 కేసులు నమోదు అయ్యాయి. 


చిరుమామిళ్ల గ్రామంలో - 3

కనపర్రు గ్రామంలో - 3

సంక్రాంతిపాడు గ్రామంలో - 6

నాదెండ్ల గ్రామంలో - 6 గా నమోదు అయ్యాయి. 



యడ్లపాడు మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి. 


జాలాది గ్రామంలో - 1

మైదవోలు గ్రామంలో - 2

లింగారావుపాలెం గ్రామంలో - 1

బోయపాలెం గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి. 











































Share:

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి

ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఏపీలో చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మంగళవారం నాడు సాధన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. అలాగే రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన టిడ్కొ ఇళ్లను ఎంత వరకు ప్రజలకు అందజేయలేదు అని,ఇళ్ల స్థలాల్లో ఘరానా మోసం జరిగింది అని దాని పైన సిబిఐ ఎంక్వీయిరి వెయ్యాలి అని అన్నారు. కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి అని., అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10 వేల ఆర్ధిక సాయం చెయ్యాలి అని, అమరావతి రైతు దీక్షను పట్టించుకోవటం లేదు అని, పోలీసులు MLA కనుసైగలలో మెలుగుతూ అన్యాయాన్ని ప్రశ్నించిన వారి పైన కేసులు పెడుతున్నారు అని, రాష్ట్రము మొత్తం పేకాట క్లబ్బులతో కళకళలాడుతుంది అని అన్నారు.అసలు జగన్ మోహనరెడ్డికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు తో పటు జివి ఆంజనేయులు,యరపతినేని శ్రీనివాస్, శ్రావణకుమార్,పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్, రవీంద్ర, పార్టీ జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు 



































Share:

చిలకలూరిపేటలో కమీష్నర్ ఆదేశాలతో కఠినంగా అమలుచేస్తున్న కర్ఫ్యూ

చిలకలూరిపేటలో కమీష్నర్ ఆదేశాలతో కఠినంగా అమలుచేస్తున్న కర్ఫ్యూ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో మునిసిపల్ కమిష్నర్ ఆదేశాలతో పట్టణంలోని అన్ని దుకాణాలు సాయంత్రం 6 తరువాత పూర్తిగా మూసివేస్తున్నారు. SI , CI లు రెండు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలను మూయించారు. అలాగే 6 తరువాత వ్యాపారాలు కొనసాగిస్తున్న దుకాణదారుల పైనా అపరాధ రుసుము వసూళ్లు చేస్తున్నారు. పట్టణంలోని పలు కూడళ్లలో మాస్క్ లేకపోయినా, అనవసరంగా బయట తిరిగిన చర్యలు చేపడుతున్నారు.  































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 1

సంకురాత్రిపాడు గ్రామంలో - 3

నాదెండ్ల గ్రామంలో - 7 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

లింగారావు పాలెం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 28-06-2021,సోమవారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 



చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

పండరీపురం లో - 4

రజక కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 



చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

మానుకొండవారిపాలెం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 



















































Share:

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు

చిలకలూరిపేట పట్టణంలో వ్యభిచారం గుట్టురట్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్యతోటలోని సచివాయం ప్రక్కనే అనుకోని ఉన్నఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో టౌన్ SI నరసదాసు వ్యభిచారం గుట్టు రట్టు చేసారు. పోలీసులు రంగప్రవేశం చెయ్యటంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు విషయం తెలుసుకుకొని అవాక్కయ్యారు. చిలకలూరిపేటలోనే సుబ్బయ్యతోటలో ఇలాంటి సంఘటనలు జరగటం గతం ఎప్పుడు ఇలా జరగలేదు అని వాపోయారు. ప్రశాంతంగా ఎటువంటి హడావిడి లేకుండా ఫ్యామిలీస్ ఉంటే ఇలాంటి ప్రాంతంలో ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారు ఎటువంటి వారో తెలుసుకొని ఇవ్వాలి అని ఆ ప్రాంతం వాసులు చర్చించుకుంటున్నారు. పోలీస్ వారు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు పురుషులు, నిర్వాహకురాలితో కలిపి 3 మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలలో ఇద్దరిది చిలకలూరిపేట కాగా ఒక మహిళది గుంటూరు, అలాగే నలుగురి పురుషులలో ముగ్గురిది చిలకలూరిపేట కాగా మరొకరిది నరసరావుపేట గా గుర్తించారు.   


































Share:

చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్

 చిలకలూరిపేట - జాబ్ క్యాలెండర్ వ్యతిరేకంగా మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన బీజేపీ జిల్లా జనరల్ సెకరేటరీ పులుగుజ్జు మహేష్ ముందస్తు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట -  రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండరు కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ ఆదేశానుసారం రాష్ట్రంలోని మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి పులుపునిచ్చారు. అయితే మినిష్టర్ల ఇళ్ల ముట్టడికి సిద్ధం అయిన జిల్లా జనరల్ సేకరేటరీ పులుగుజ్జు మహేష్ తో పాటుగా, చిలకలూరిపేట టౌన్ ప్రెసిడెంట్ నందిగం రాజుని చిలకలూరిపేట పోలీస్ వారు ఆదివారం రాత్రి సమయంలో వారి ఇంటి వద్ద అరెస్ట్ చేసి నిర్బంధించారు. పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండరును రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో 2,40,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయాయి ఇంకొకరిపైనా ఆధారపడి జీవిస్తున్నారు అని, జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల యువకులలో విశ్వసనీయత కోల్పోతుంది అని తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/























Share:

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.

ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కేసులు తగ్గుతున్న వేళా రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు చెయ్యాలి అని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. పాజిటివిటీ రేట్ 5% కన్నా తక్కువగా ఉన్న8 జిల్లాలలో మినహా మిగిలిన 5 జిల్లాలలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది అని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తప్ప మిగిలిన 8 జిల్లాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు సడలింపు ఉంటుంది అని. జులై 1 నుండి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు. 











































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 27-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి 

NRT సెంటర్లో - 1

గండిపేట లో - 1

వెంకటరెడ్డి నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 







































Share:

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం 

https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ పీపీసీ చీఫ్ నాటకానికి తెరపడింది. సీనియర్ నేతలను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించింది. పార్టీలో సీనియర్ నాయకుల మందకూడి చర్యల వలన తెలంగాణాలో కాంగ్రెస్ చాల వెన్నకి వెళ్ళిపోయింది. పార్టీలో యువరక్తం కోసం అని రాహుల్, సోనియా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.కొత్త రాష్ట్రము ఏర్పాటు కల్పించిన పార్టీ ఈ రోజు కనుమరుగు అవుతున్న క్రమంలో మళ్లీ తెలంగాణాలో కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగుతుందో లేదో చూదాం. 

తెలంగాణాలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఖరారు అవ్వగానే తెలంగాణాలో కన్న ఆంధ్రాలో తెలుగు తమ్ములు ఆనందంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన ఉన్న అభిమానాన్ని హల్చల్ చేస్తున్నారు. 2017 వరకు తెలంగాణాలో టీడీపీ కి వెన్నుముకగా ఉంటూ కొన్ని పరిస్థితుల దృష్ఠ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర బాబు ని కలిసి పార్టీ నుండి బయటికి వచ్చారు. కానీ పార్టీ పైన కానీ నాయకులను కానీ ఈ రోజు తప్పుగా మాట్లాడకపోవటం, ఆ పార్టీలో ఉన్న జీవితం ఇచ్చిన పార్టీ ప్రేమను మర్చిపోవకపోవటం తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభిమానిస్తూ ఉంటారు. 

రేవంత్ రెడ్డి ప్రస్థానం :- 

1969 నవంబర్ 8 న అప్పటి ఉమ్మడి ఆంధ్ర, ఇప్పటి తెలంగాణ లోని పలమర్రు జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు. 2006లో జడ్పీటీసీ గా , 2007-09 వరకు MLC గా, 2009లో టీడీపీ నుండి MLA గా, 2014లో టీడీపీ నుండి కొడంగల్ లో మళ్లీ MLA గా, 2017 లో టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికలలో కొడంగల్ లో ఓడిపోయారు, 2018 లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వెంటనే 2019 మల్కాజ్గిరి ఎంపీ గా గెలిచి 2021 లో TPPC  చీఫ్ అయ్యారు.  






































Share:

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి  శానిటైజర్ తాగి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 





































Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు  శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు. 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 



చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమవుదు అయ్యాయి.


సుబ్బయ్యతోట లో - 1

మార్కండేయ నగర్ లో - 2

కుమ్మరి కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 



మనుకొండవారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.