కరోనా కేసులు తగ్గుతున్న వేళా రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు చెయ్యాలి అని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. పాజిటివిటీ రేట్ 5% కన్నా తక్కువగా ఉన్న8 జిల్లాలలో మినహా మిగిలిన 5 జిల్లాలలో కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది అని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తప్ప మిగిలిన 8 జిల్లాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు సడలింపు ఉంటుంది అని. జులై 1 నుండి 7 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలిపారు.
Home »
ఆంధ్రప్రదేశ్
,
కరోనా న్యూస్
» ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
ఏపీలో జులై 1 నుండి ఈ 5 జిల్లాలు తప్ప మిగిలిన 8 జిల్లాలో కర్ఫ్యూ సడలింపు.
No comments:
Post a Comment