మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ దారుణ హత్య


చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల. గతంలో ఈశ్వర్ కాలేజీ నందు ప్రిన్సిపల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం ఈశ్వర్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసిన మూర్తి రావు గోకలే ప్రస్తుతానికి జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం నాడు అనంతపురం జేఎన్టీయూ ముఖ ద్వారం వద్ద కాలేజీకి సంబంధించిన విద్యార్థులే బ్లేడుతో గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రిన్సిపల్ డెడ్ బాడీని చూసి సమీపంలోనే ఉన్న వారంతా షాక్ కు అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఈశ్వర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కింది లింకుపై క్లిక్ చేయండి

Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.