చిలకలూరిపేట పట్టణంలో రేపు శనివారం నాడు చికెన్, మటన్, చేపల మార్కెట్ లు మూసివేయాలి - మున్సిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలో రేపు అనగా 02 -10 -2021 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చికెన్,మటన్, చాపల మార్కెట్ తోపాటుగా బార్ అండ్ రెస్టారెంట్లు,నాన్ వెజ్ హోటల్స్ మూసి వేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
No comments:
Post a Comment