చిలకలూరిపేట సిపిఐ ఏరియా కార్యదర్శి, రాష్ట్ర పార్టీ కౌన్సిల్ సభ్యుడు,జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ C R మోహన్(80) గారు మంగళవారం సాయంత్రం సమయంలో అనారోగ్యంతో మరణించారు.అయన మృతి పట్ల పట్టణంలోని అన్ని పార్టీల నాయకులూ పాల్గొని నివాళి అర్పించారు. చిలకలూరిపేట లోని జాగుపాలెం నందు ఆయన స్వగృహం నుండి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సిపిఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుండి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ,ముప్పాళ్ల నాగేశ్వరావు,జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, వై చంచయ్య, మాల్యాద్రి,చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ గారు,చిలకలూరిపేట టీడీపీ నాయకులు,వైస్సార్సీపీ నాయకులు విడదల గోపి అలాగే సిపిఐ పార్టీ అన్ని జిల్లాల కార్యదర్శిలు పాల్గొన్నారు.
Home »
» చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి
చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి
చిలకలూరిపేట - ఘనంగా సీ.ఆర్ మోహన్ గారి అంతిమ యాత్ర - రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నివాళి
No comments:
Post a Comment