చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మన మైలవరపు కృష్ణతేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించారు
మన చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగిన మైలవరపు కృష్ణ తేజను కేరళ ప్రభుత్వం కరోనా నియంత్రణ అధికారిగా నియమించినది. గతంలో కేరళ వరదల సమయంలో వరద ముంపు ప్రాంతాల నుండి రెండు లక్షల మందికి పైగా ప్రాణాలు కాపాడి సమర్ధవంతంగా తన కార్యనిర్వహణను నిర్వహించారు అదే అనుభవంతో కరోనా నుండి ప్రజలను కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా కేరళ ప్రభుత్వం ఒక కమిటీ ఎర్పాటు చేసింది. ఆయా కమిటీ బాధ్యతలను మన IAS కి అప్పగించారు.
No comments:
Post a Comment