చిలకలూరిపేట - ఆక్సిజెన్ సీలిండర్లు తెచ్చుకోండి ట్రీట్మెంట్ చేస్తాం - అయోమయంలో కరోనా రోగుల కుటుంబ సభ్యులు
చిలకలూరిపేటలోని RK మల్టి స్పెషాలిటీ హాస్పిటల్కు సోమవారం నాడు కలెక్టర్ ఆదేశాల మేరకు కరోనా రోగులకు వైద్య సేవలు నిలిపివేశారు. కానీ అక్కడ ఉన్న కరోనా రోగులకు ఒక వింత అనుభవం ఎదురైనది. కలెక్టర్ ఆదేశాలతో కరోనా వైద్య సేవలు నిలిచిపోయిన స్థానిక తసీల్ధార్ ఇన్సిడెంట్ కమాండర్ సుజాతగారు కొత్త రోగులను చేర్చుకోకుండా ఇప్పుడు ఉన్న రోగుల వరకు చికిత్స్ అందించాలి అని తెలిపారు. అయితే సేవలు నిలిచిపోయిన సంధర్భంగా మా హాస్పిటల్కు ఆక్సిజెన్ సీలిండర్లు రావు అని మిరే సీలిండర్లు తెచ్చుకోవాలి అని అక్కడ సిబ్బంది తెలపటంతో కరోనా రోగులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
పట్టంలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే సదరు ఏజెన్సీ దగిర ఆక్సిజన్ నిల్వలు ఐపోయ్యాయి అని. ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ సీలిండర్లు అయిపోతే పరిస్థితి ఏంటి అని రోగుల కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు.
No comments:
Post a Comment