చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన మహిళకు(60) కరోనా సోకటంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటు మంగళవారం చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి బంధువులు ఎవరు ముందుకి రాక పోవటంతో మునిసిపల్ సిబ్బంది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులు తల్హాఖాన్ గారు ఆ ప్రాంతంలోని ప్రజలను భయపడవద్దని, శానిటైజేషన్ చూపిస్తామని చెప్పారు. మునిసిపల్ సిబ్బంది ఆమె మృతిదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
No comments:
Post a Comment