చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను
సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు
చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 20-06-2021, ఆదివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 11 కేసులు నమోదు అయ్యాయి
కనపర్రు గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 1
గణపవరం గ్రామంలో - 8 గా నమోదు అయ్యాయి
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి
మైదవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం
చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు
చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని అమీన్సాహెబ్పాలెం గ్రామము నందు అగ్ని ప్రమాదం సంభవించింది. అమీన్సాహెబ్పాలెం ST కాలనీ లోని రామయ్య అని వ్యక్తి నీరు కాగబెట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. నీరు కాగబెట్టుకుంటుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి రామయ్య గుడిసె తగలబడింది. వెంటనే పక్కనే ఉన్న గుడిసెలకు అంటుకున్న నిప్పు రవ్వలు మొత్తం 6 గుడిసెలు బూడిదపాలైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు ఈలోపే చాల ఆస్థి నష్టం జరిగింది. రమేష్, వెంకటేశ్వర్లు, చెంచమ్మ, నాగమలేశ్వరరావు యొక్క గుడిసెలు తగలబడ్డాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాధచాయలు అలుముకున్నాయి.