సొంత వైసిపి పార్టీ నేతల స్థలంలో గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు - టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్
చిలకలూరిపేట - మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సొంత వైసిపి పార్టీ కౌన్సిలర్ స్థలంలో మంత్రిగారి మామ అన్యాయంగా గోడ కట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారని, బహిరంగ సభలలో వేలకోట్ల అభివృద్ధి చేశామంటూ చెప్పుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే గుంటూరు వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. కౌన్సిల్లో సమస్యల గురించి చెప్పుకుంటే మున్సిపల్ చైర్మన్ సభలో నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.
మరినీ వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
No comments:
Post a Comment