మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .

ర్యాలీలో పాల్గొన్న మాజీ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రాజధాని రైతుల బాధలను తెలుసుకొని పునరాలోచన చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. ర్యాలీగా వెళ్లి పెదనందిపాడు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ, సిపిఐ నాయకురాలు నాగభైరు సుబ్బాయమ్మ, ప్రజా సంఘాల నేతలు, అమరావతి మద్దతుదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



Share:

No comments:

Post a Comment

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.