న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు
అమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .
ర్యాలీలో పాల్గొన్న మాజీ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రాజధాని రైతుల బాధలను తెలుసుకొని పునరాలోచన చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. ర్యాలీగా వెళ్లి పెదనందిపాడు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ, సిపిఐ నాయకురాలు నాగభైరు సుబ్బాయమ్మ, ప్రజా సంఘాల నేతలు, అమరావతి మద్దతుదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment