గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి
గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. తాజాగా భారత ప్రభుత్వం దీపావళి సందర్భంగా పౌరులకు రేపటి నుండి అనగా దీపావళి పండుగ నుండి పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ఇంధన ధరలు రేపటి నుండి ధరలు అమలులోకి వస్తాయి. ఈ ఒక్క పూట ఆగి రేపు ఉదయం మీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ గుర్తించుకోండి.
No comments:
Post a Comment