శపథం చేసి అసెంబ్లీ నుండి బయటికి వచ్చిన చంద్రబాబు నాయుడు - మళ్లీ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గానే వస్తా
ఆంధ్రప్రదేశ్ రెండవ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాల గురించి చర్చించారు. అయితే వైసీపీ నేతలు తమ పార్టీని అవహేళన చేశారని. అయినా తాము పట్టించుకోలేదని, పార్టీలోని సభ్యులను విమర్శించారని అయినా తాము పట్టించుకోలేదని, చివరకు తన భార్యపై సభలో చర్చ జరగడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మళ్లీ తాను ముఖ్యమంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు.
No comments:
Post a Comment