రాష్ట్రంలో దుర్మార్గాలు, అరాచకాలు అడ్డుకట్ట వేయాలి అంటే రాష్ట్రపతి పాలన విధించాలి - ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడులకు నిరసన తెలుపుతూ ఈరోజు టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించింది. అయితే ఉదయం నుండి రాష్ట్రంలోని టిడిపి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ మరియు టిడిపి కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలు అరాచకాలు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment