13వ తేదీ జరగవలసిన వైద్యుల సన్మాన కార్యక్రమం వాయిదా - చైర్మన్ రఫాని
చిలకలూరిపేట:- కరోనా సమయంలో కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సేవలు అందించిన వైద్యులకు 13వ తేదీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే దసరా పండుగ సందర్భంగా కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేరని తెలియటం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు. వైద్యులకు సన్మానం చేసే విషయంలో తర్వాత తేదీని ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలిపారు.
No comments:
Post a Comment