చిలకలూరిపేట పట్టణం లోని పలు రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ ఆంక్షలను కఠినతరం చేస్తున్నా సీఐ రాజేశ్వర రావు
చిలకలూరిపేట పట్టణం లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేస్తూ అర్బన్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా మార్కింగ్ లైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా ఉండే తోపుడు బళ్ళు చిరు వ్యాపారులు లైన్ దాటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తేతే వారిపై పై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment