చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.
యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600
నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500
గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500
కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800
పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200
రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300
సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200
పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు.
No comments:
Post a Comment